ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ క్రమంలోనే ఇథనాల్ను వాడుకొంటే 25 రూపాయలకే లీటర్ పెట్రోల్ను పొందవచ్చని చ�
Nitin Gadkari | కాలుష్య నియంత్రణకు డీజిల్ వినియోగ వాహనాలపై మరో 10 శాతం జీఎస్టీ పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాస్తానని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్ధలు కొట్టారు.
Toyota Innova Highcross | పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీ అవసరం లేకుండా పూర్తిగా ఇథనాల్తో నడిచే కారు వచ్చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ (100% ethanol) కారును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా మల్కాపూర్ నుంచి రామాపురం క్రాస్రోడ్డు వరకు ఎన్హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించాలని కేంద్ర రహదారులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విజ�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని (Sri Venkateswara Swami Temple) కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) దర్శించుకున్నారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి తోమల సేవలో (Thomala Seva) పాల్గొన్నారు.
భారీ వాహనాల్ని నడిపే డ్రైవర్స్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ శుభవార్త చెప్పారు. ఇక నుంచి ట్రక్కు డ్రైవర్ క్యాబిన్లో తప్పనిసరిగా ఏసీ బిగించాలని, ఎయిర్కండీషనర్లను బిగించిన క్యాబిన్స్తో వాహనాల్ని �
బీజేపీ అధిష్ఠానం తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, దాంతో రాజకీయాల నుంచి వైదొలగుతారని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రా�
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�
Nitin Gadkari | వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయించనని, ప్రజలు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు.
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కృషి ఫలించింది. ఖమ్మం-కురవి జాతీయ రహదారి (ఎన్హెచ్-65ఏ) అభివృద్ధి కోసం రూ.124.80 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం నిర్వహించి ఒత్తిడి తేవడ�
రహదారులపై ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు రహదారులపై వాహనదారులు ప్రయాణించినంత దూరానికే చార్జీ వస�
భారత్లోని హైవేలు, రహదారులను అమెరికాతో సమానంగా నిర్మించేందుకు కృషిచేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 2024 చివరినాటికి దేశంలోని రహదారుల నిర్మాణ సదుపాయాలను అమెరికా స్థాయికి