భారత్లోని హైవేలు, రహదారులను అమెరికాతో సమానంగా నిర్మించేందుకు కృషిచేస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. 2024 చివరినాటికి దేశంలోని రహదారుల నిర్మాణ సదుపాయాలను అమెరికా స్థాయికి
మహారాష్ట్రలో బీజేపీకి గట్టి షాక్ తలిగింది. బీజేపీ, ఆ పార్టీ సైద్ధాంతిక గురువుగా భావించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే నాగ్పుర్లో ఘోర ఓటమి పాలైంది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 15 ఏండ్లు దాటిన వాహనాలను వినియోగం నుంచి ఉపసంహరించుకొని, స్క్రాప్(తుక్కు)కు పంపిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Union Minister Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలకు తప్పుడు ప్రాజెక్టు రిపోర్టులే కారణమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్�
మౌలిక సదుపాయాల్లో అద్భుతాలు చేయవచ్చు కానీ సకాలంలో స్పందించని కేంద్ర సర్కారు అదే ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది వాజపేయి, అద్వానీ, దీన్దయాళ్ కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సొంత పార్ట�
రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కోసం వచ్చే నెల క్యాపిటల్ మార్కెట్లలోకి వెళ్లనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఇన�
న్యూఢిల్లీ : వాహనాల్లో ఎయిర్ బ్యాగులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు వాహనాలకు రెండు బ్యాగులు తప్పనిసరి అని కేంద్రమంత్రి �