న్యూఢిల్లీ: టోల్ ప్లాజాకు 60 కిలోమీటర్ల లోపు ఉండే ఇతర అన్ని టోల్ ప్లాజాలను మూడు నెలల్లో మూసివేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 2022-23కి గాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ
ఫోర్లేన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కల్వకుర్తి-నాగర్కర్నూలు రోడ్డుకు త్వరలో టెండర్లు అసెంబ్లీలో మంత్రి వేముల వెల్లడి హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కల్వకుర్తి-హైదరాబాద్ ఫోర్లేన�
Lata Mangeshkar | ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. గత నెల 8న కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ దవాఖానలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Nitin Gadkari | దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. సాధారణ ప్రజలేకాదు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకగా తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మరోసా�