వ్యభిచారాన్ని నేరంగా పరిగణించాలని భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్లును పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం మంగళవారం కేంద్రానికి సిఫారసు చేసింది. వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైనదని, దానిని తప్పనిసరిగా
Amit Shah | న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయడం కోసం ఆయన నాగౌర్లో పర్యటించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శుక్రవారం నిర్వహించిన జన గర్జన సభ జనం లేక వెలవెలబోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభ ఫ్లాప్షోగా మిగిలిపోయింది.
దేశ అంతర్గత రక్షణలో పోలీసు వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసిం�
Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదిలాబాద్లో చేసిన ప్రసంగం మొత్తం పచ్చి అబద్ధాలు, భ్రమలతో నిండిపోయింది. రైతుల ఆత్మహత్యలు, కిసాన్ సమ్మాన్ నిధి, తాగునీరు, గిరిజన సంక్షేమం వంటి అనేక అం శాలపై తన అవగాహన రాహిత
KTR | మోదీ, అమిత్ షా ఎన్ని అబద్ధాలాడినా.. బీజేపీకి తిరస్కారం తప్పదని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చేస�
Delimitation | 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన చేపట్టనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపొంది కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ బాధ్యతను చూసుకుంటుందని ఆయన తేల్చ�
Jamili Elections | దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 8 సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ కేంద్రం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మాజీ రాష్
MK Stalin-Amit Shah | హిందీని ప్రధాన భాషగా అంగీకరించే ప్రసక్తే లేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తేల్చి చెప్పారు. ఆ దిశగా కేంద్రం ఎటువంటి అనాలోచిత నిర్ణయం చేసినా 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమానికి బీజం వేయడమేనని స్పష్�
లంబాడాలను ఎస్జీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో చర్చలు జరిపి తమను అవమానించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై శనివారం ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ ఇ�
రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించగానే సంబరాలు చేసుకున్న ఓ వర్గం బీజేపీ నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. సంజయ్ పట్ల అధిష్ఠానంలో సానుభూతి రోజురోజుకూ పెరుగుతుండటంతో వారు కలవర పడుతు�
మణిపూర్లో హింసను అరికట్టలేకపోయారు? బీహార్కు ప్రత్యేక హోదా ఏమైంది?..అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి పాట్నాలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. లఖింసరాయ్లో ఏర్పాటుచేసిన మెగా ర్యాలీలో పాల్�
మణిపూర్లో దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, ఉద్రిక్త పరిస్థితులను నియంత్రించడంలో కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు చేతులెత్తేశాయా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్టు సమాచారం. తగిన సమయం చూసుకొని బండి సంజయ్కి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. శనివారం �