ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చెప్పుచేతల్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పనిచేస్తున్నారని రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్రెడ్డి శుక్రవారం ఒక ప్ర�
డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు తరచుగా చెప్తుంటారు. ఎన్నికల ప్రచారసభల్లో, పార్టీ సమావేశాల్లో గొప్పలకు పోతుం టార�
తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతిక�
తెలంగాణపై మేం సవతి తల్లి ప్రేమ చూపించడంలేదు.. రాష్ట్రాల వికాసమే దేశ వికాసం.. ఇప్పటికే ఎన్నో నిధులు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కావాలన్నదే మా ఆకాంక్ష. – న్యూఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో కేంద్ర హోం మ�
మోదీ ఇస్తున్నరు.. కేంద్రమే ఇస్తున్నది.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా మాట్లాడిన మాటలివి.. ఎనిమిదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయ�
కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా కోల్కతాలో ఆయనకు స్వాగతం పలికే బైక్ ర్యాలీని లీడ్ చేయాల్సిన బీజేపీ కార్యకర్త అనుమానాస్పదంగా మరణించాడు. కోల్కతాలోని చిత్పూర్-కా�
అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక ఒప్పందం కుదిరింది. అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, మే
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్షా కౌంటర్ ఇచ్చారు. యూపీలోని రాయ్బరేలీ ప్రచారంలో అమిత్షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ హయాంలో కొ�
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలు ఓటర్లకు పోటీపోటీగా తాయిళాలు ప్రకటిస్తున్నాయి. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ఓటర్లపై వరాల జల్లు కు
Assembly elections will be held soon in Jammu and Kashmir | కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, పరిస్థితి సాధారణంగా ఉంటే రాష్ట్ర హోదా సైతం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం
Kartarpur Sahib Corridor | సిక్కులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు కర్తార్పూర్ కారిడార్ను తెరువాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి
తెలంగాణ, ఏపీ మధ్య సమస్యలు చిన్నవే కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు అవి సహజం జోనల్ కౌన్సిల్ భేటీలో మహమూద్ అలీ రెండు తెలుగురాష్ర్టాల మధ్య సమస్యలు జాతీయాలే: కేంద్ర మంత్రి అమిత్ షా వాటి పరిష్కారానికి కృషి చ�