మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అల్లర్లను అదుపు చేసి శాంతి నెలకొల్పే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది
రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రం గాల ప్రముఖులు ట్వీట్లు చేశారు. తె లంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిదేండ్లలో సాధించి
‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం సృష్టిస్తున్న వేళ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా సొంత రాష్ట్రం గుజరాత్లో వేల మంది మహిళలు అదృశ్యమయ్యారనే విషయం సంచలనంగా మారింది.
దేశంలో ముస్లింలను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. చేవెళ్లలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై అసదుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమె�
: దేశంలో బీజేపీ పని అయిపోయిందని, మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనే ఆవేదనతో, ఫ్రస్ట్రేషన్లో కేంద్ర హోమంత్రి అమిత్ షా చేవెళ్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్�
Satish Reddy | బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన పరీక్షా పత్రాల లీకేజేలపై ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం విచారణ జరిపించాయో కేంద్ర హోంమంత్రి చెప్పాలని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై సతీశ్ ర�
కేంద్ర హోంమంత్రి అమిత్షా రాక సందర్భంగా సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ నారాయణ్ నాయక్ ఆదేశాలు జారీచేశారు.
టీఎంసీ జాతీయ పార్టీ హోదాను ఈసీ రద్దు చేసిన తర్వాత తాను కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ఫోన్ చేశానని బీజేపీ నేత సువేందు చేసిన ఆరోపణలను టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమత బుధవారం ఖండించారు.
మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవంలో అపశృతి చోటుచేసుకొన్నది. నవీ ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్న సభలో ఎండ వేడిమి భరించలేక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ�
Rahul Gandhi | జమ్ము కశ్మీర్ లో భద్రతా పరిస్థితులు సజావుగా ఉంటే జమ్ము నుంచి లాల్ చౌక్ వరకు హోంమంత్రి అమిత్ షా ఎందుకు వాకింగ్ చేయరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఒడిశాలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బుధవారం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ సైతం పార్ట
ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చెప్పుచేతల్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పనిచేస్తున్నారని రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్రెడ్డి శుక్రవారం ఒక ప్ర�
డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు తరచుగా చెప్తుంటారు. ఎన్నికల ప్రచారసభల్లో, పార్టీ సమావేశాల్లో గొప్పలకు పోతుం టార�
తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతిక�