రాజకీయ పార్టీలకు వచ్చే నిధులపై చాలా రోజులుగా విమర్శలు ఉన్నాయి. పార్టీలకు ఏ సంస్థలు నిధులు ఇస్తున్నాయి ? ప్రతిఫలంగా ఆ సంస్థలు ఆశిస్తున్న ప్రయోజనాలు ఏంటి ? అసలవి ఎలాంటి వ్యాపారం చేస్తాయి ? వాటిపై ఏమైనా ఆరోప�
రాజకీయాలను భ్రష్టు పట్టించేందుకే మోదీ సరార్ ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చిందని, ఎస్బీఐ అధికారుల వెనుక కేంద్రం పెద్దలున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
Traffic Restrictions | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరిగే బీజేపీ సమావేశానికి హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మహిళా సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం పొడిగించారు.దీంతో నడ్డా ఈ ఏడాది జూన్ వరకు అంటే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
మయన్మార్లో సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం భారత్పై ప్రభావం చూపుతున్నది. ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరామ్కు వస్తున్నారు. ఈ న�
ఈశాన్య రాష్ట్రమైన అస్సాం చరిత్రలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (యూఎల్ఎఫ్ఏ-ఉల్ఫా), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఉల్�
పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభలో దుండగుల అలజడి.. అసాధారణ రీతిలో 146 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. తదితర పరిణామాల మధ్య షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పార్లమెంట్ శీతాకాల సమావే�
భద్రతా ఉల్లంఘన ఘటన పార్లమెంటును కుదిపేస్తున్నది. ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్షా ప్రకటన చేయాలని ఉభయసభల్లో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. అయితే ఆందోళన చేపడుతున్న విపక్ష ఎంపీలపై కేంద్ర ప్రభుత్వం సస
పార్లమెంట్లో గత వారం చోటుచేసుకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనలు కొనసాగించారు.
ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న నేర న్యాయ చట్టాల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులను కేంద్రం వెనక్కు తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం లోక్సభలో వెల్లడించిన కేంద్ర హోంమంత్రి అమిత్షా.. వాటి స్థానంలో పార్లమెంటరీ ప్�