Irrigation water | ఇప్పటికే వ్యవసాయానికి వినియోగించే పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని నానా విధాలుగా రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నరేంద్రమోదీ సర్కారు ఇప్పుడు సాగునీటిపైన పన్ను విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది
BJP election gimmick | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎన్నికల గిమ్మిక్కులు మొదలు పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వంట గ్యాస్ ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరగగొట్టి
జడ్జీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం పంపే సిఫార్సులను కేంద్రం అధికారికంగా ప్రకటించడానికి నిర్దేశిత కాలపరిమితి నిర్ణయించాలంటూ దాఖలైన పిటిషన్పై తమకు సహకరించాలని సుప్రీంకోర్టు శుక్రవ�
Aravind Kejriwal | ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశం ఆధారంగానే 2024 లోక్ సభ ఎన్నికల్లో పోరాడతాం అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.
EPFO interest rate | ఈపీఎఫ్వో ఖాతాదారులకు తీపి కబురు అందింది. ఖాతాదారుల డిపాజిట్లపై ఈపీఎఫ్ఓ 2022-23 ఆర్థిక ఏడాదికిగానూ 8.15 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది. గత ఆర్థిక సంవత్సరం 8.10 శాతం కంటే ఇది 5 బేసిస్ పాయింట్లు ఎక్కువ.
Union Government | దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలుపొందుతుందని, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఘన విజయం సాధిస్తానని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత జగ�
విద్యుత్తు రంగానికి కొత్త జవసత్వాలు తెస్తామంటూ గప్పాలు కొట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆ రంగాన్ని దొంగదెబ్బతీస్తున్నది. విద్యుత్తు పంపిణీ సంస్థలపై కత్తిగట్టిన కేంద్రం.. డిస్కంలకు వస్తున్న నష్టాలన
Kapil Sibal | కేంద్ర ప్రభుత్వ తీరుపై సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం గత ఏడాది కాలంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆయన మండి�
Minister KTR: బీజేపీయేతర రాష్ట్రాలకే కేంద్రం సహకరించడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ రాష్ట్రాలపై ప్రతీకారేచ్ఛతో కేంద్రం వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాజ్యాంగపరమైన ఉన్నతపదవుల్
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.