Rice price | దేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ఆ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య పలుకుతున్నది. దాంతో పెర
Intellegence Officer Jobs | కేంద్ర హోంశాఖ పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తుంది.
Truck Driver Cabin AC | ట్రక్కు డ్రైవర్ క్యాబిన్లలో 2025 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎయిర్ కండిషనర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Sovereign Gold Bond | మీరు సావరిన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ నెల 18-22 మధ్య సావరిన్ గోల్డ్ బాండ్లను కేంద్రం జారీ చేయనున్నది.
Heart Attacks | యువతరంలో అకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం పది లక్షల మంది వాలంటీర్లకు ‘సీపీఆర్’ శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
AP-Amaravathi | హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. ఏపీ రాజధాని అమరావతే అని వెల్లడించింది.
Tesla - Import Duty | భారత్ మార్కెట్లోకి ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 15 శాతం దిగుమతి సుంకం తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
SBI Dinesh Kharra | ఎస్బీఐ చైర్మన్ గా దినేశ్ ఖర్రా పదవీ కాలాన్ని 2024 ఆగస్టు వరకూ పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
Irrigation water | ఇప్పటికే వ్యవసాయానికి వినియోగించే పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని నానా విధాలుగా రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నరేంద్రమోదీ సర్కారు ఇప్పుడు సాగునీటిపైన పన్ను విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది
BJP election gimmick | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎన్నికల గిమ్మిక్కులు మొదలు పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వంట గ్యాస్ ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరగగొట్టి
జడ్జీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం పంపే సిఫార్సులను కేంద్రం అధికారికంగా ప్రకటించడానికి నిర్దేశిత కాలపరిమితి నిర్ణయించాలంటూ దాఖలైన పిటిషన్పై తమకు సహకరించాలని సుప్రీంకోర్టు శుక్రవ�
Aravind Kejriwal | ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశం ఆధారంగానే 2024 లోక్ సభ ఎన్నికల్లో పోరాడతాం అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.