Union Government | దేశంలో కంది, మినప పప్పుల నిలువలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రజలకు న్యాయమైన ధరలో కంది, మినపప్పులు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము ఆ రెండు రకాల పప్పుల నిలువలపై పరిమితులు విధిస్తున్
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలుపొందుతుందని, హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఘన విజయం సాధిస్తానని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత జగ�
విద్యుత్తు రంగానికి కొత్త జవసత్వాలు తెస్తామంటూ గప్పాలు కొట్టిన కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఆ రంగాన్ని దొంగదెబ్బతీస్తున్నది. విద్యుత్తు పంపిణీ సంస్థలపై కత్తిగట్టిన కేంద్రం.. డిస్కంలకు వస్తున్న నష్టాలన
Kapil Sibal | కేంద్ర ప్రభుత్వ తీరుపై సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం గత ఏడాది కాలంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆయన మండి�
Minister KTR: బీజేపీయేతర రాష్ట్రాలకే కేంద్రం సహకరించడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ రాష్ట్రాలపై ప్రతీకారేచ్ఛతో కేంద్రం వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాజ్యాంగపరమైన ఉన్నతపదవుల్
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.
Uddhav Thackeray | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ వర్గం శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్గాంధీకి రెండేళ్ల జైలు శిక్షపడటంపై ఆయన స్పంది�
Sanjay Raut | అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలన్న తమ డిమాండ్ను పట్టించుకోకుండా రాహుల్గాంధీ ప్రసంగం పేరుతో విపక్షాలు ప్రభుత్వం ఎదురు దాడి చేస్తున్నదని విమర్శిస్తున్నాయి. తాజాగా ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన ఎంపీ సం
Demonetization | బ్లాక్ మనీ బయటికి వస్తుందన్న పేరుతో మోదీ ప్రభుత్వం వెలగబెట్టిన ఈ అనాలోచిత డీ మానిటైజేషన్ ప్రక్రియవల్ల ప్రజలకు మంచి సంగతేమోగానీ, చెడే ఎక్కువ జరిగింది. బ్యాంకుల్లోంచి తమ డబ్బును తాము విత్డ్రా చే
మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఆ అన్యాయంపై తాము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు.
Committee to strengthen SEBI | అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెబీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది.