Sanjay Raut | అదానీ అక్రమాలపై జేపీసీ వేయాలన్న తమ డిమాండ్ను పట్టించుకోకుండా రాహుల్గాంధీ ప్రసంగం పేరుతో విపక్షాలు ప్రభుత్వం ఎదురు దాడి చేస్తున్నదని విమర్శిస్తున్నాయి. తాజాగా ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన ఎంపీ సం
Demonetization | బ్లాక్ మనీ బయటికి వస్తుందన్న పేరుతో మోదీ ప్రభుత్వం వెలగబెట్టిన ఈ అనాలోచిత డీ మానిటైజేషన్ ప్రక్రియవల్ల ప్రజలకు మంచి సంగతేమోగానీ, చెడే ఎక్కువ జరిగింది. బ్యాంకుల్లోంచి తమ డబ్బును తాము విత్డ్రా చే
మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఆ అన్యాయంపై తాము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు.
Committee to strengthen SEBI | అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెబీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది.
Minister Yerrabelli|ష్ట్రంలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్ల అభివృద్ధి చురుకుగా జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.