మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, ఆ అన్యాయంపై తాము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వ జీడీపీ వృద్ధిరేటు: కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు.
Committee to strengthen SEBI | అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు, సెబీ పటిష్టానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది.
Minister Yerrabelli|ష్ట్రంలో సమర్ధవంతమైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్ల అభివృద్ధి చురుకుగా జరుగుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
కేంద్రం స్వయంగా చట్టబద్ధ పరిమితిని మించి అప్పులు చేస్తున్నది. మరోవైపు ఈ పరిమితికి లోబడి ఉన్న రాష్ర్టాలను అప్పులు అధికంగా చేస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ అనైతిక ధోర