Siddaramaiah | ప్రజాతీర్పును అపహస్యం చేసేలా తెర వెనుక రాజకీయాలు చేసే వారిని ప్రజలు మరిచిపోరని పేరు చెప్పకుండానే బీజేపీని కర్ణాటక సీఎం సిద్దరామయ్య విమర్శించారు.
Secunderabad Cantonment | సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
KCR: ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ప్రాంతీయ పార్టీలకే.. ఎన్డీఏ
Liberation Day | నిజాం రాజుపై సైనిక చర్య చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన రోజైన సెప్టెంబర్ 17కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ లిబరేషన్ డే (Hyderabad Lib
EWS benefits | ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా..? అని కేంద్రాన్ని ప్ర�
Padma Awards | 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. తెలుగు నాట సినీ రంగంలో విశేష సేవలందించిన మెగా స్టార్ చిరంజీవి, తెలుగు
Crypto Currencies | క్రిప్టో కరెన్సీల నియంత్రణకు, క్రిప్టో కరెన్సీ పేరిట జరుగుతున్న నేరాలను దర్యాప్తు చేయడానికి వ్యవస్థ ఏర్పాటు చేసే విషయమై నిర్ణయం తీసుకోలేదని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
ముస్లిం లీగ్ జమ్ము కశ్మీర్ (మసరత్ ఆలం గ్రూప్)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నదన్న ఆరోపణలతో వ�
Rice price | దేశంలో బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ధరలు బాగా పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో బాస్మతీయేతర బియ్యం ఆ బియ్యం రకాన్ని బట్టి రూ.40 నుంచి 60 మధ్య పలుకుతున్నది. దాంతో పెర
Intellegence Officer Jobs | కేంద్ర హోంశాఖ పరిధిలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తుంది.
Truck Driver Cabin AC | ట్రక్కు డ్రైవర్ క్యాబిన్లలో 2025 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎయిర్ కండిషనర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.