ఆరోగ్య బీమా క్లెయిముల పోర్టల్ నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్సేంజ్ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది.
త్వరలోనే ‘ఒకే రాష్ట్రం-ఒకే ఆర్ఆర్బీ’ విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అమలు చేయనుంది. సమర్థ నిర్వహణ, ఖర్చుల హేతుబద్ధీకరణ, 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల ఏకీకరణ కోసం ఈ ప్రణాళిక అమలు చేయనున్నట్టు తెల�
2025-26 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో రూ.8 లక్షల కోట్లు రుణాలుగా సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ లోటును భర్తీ చేసుకోవడానికి సెక్యూరిటీల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనున్నట్టు కే�
SEBI Chairperson | ప్రస్తుత సెబీ చైర్పర్సన్ మాధాబీ పురి బుచ్ పదవీ కాలం మరో నెల రోజులు ఉండగానే కేంద్ర ఆర్థికశాఖ కొత్త వ్యక్తి నియామకానికి ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పదవికి ఎంపికైనవారు ఐదేండ�
Union Govt | కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వాటా నిధులను విడుదల చేసింది. రూ.1,78,173కోట్ల పన్ను వాటాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నది. నిధులు రాష్ట్రాల అభివృద్ధి, మూల ధన వ్యయానికి ఊతమిస్
New Income Tax Regime | కొత్త ఆదాయం పన్ను విధానంపై ఫేక్ న్యూస్ ప్రచారంలోకి రావడంతో కేంద్ర ఆర్థికశాఖ స్పష్టతనిచ్చింది. కొత్త ఆదాయం పన్ను పాలసీ డీఫాల్ట్గా ఉన్నా, పన్ను చెల్లింపుదారులు తమకు లాభదాయకమైన �
Cigarettes Smuggling | విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో దిగుమతి చేసుకున్న 12.22 లక్షల సిగరేట్లను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
Net Direct Tax Collection | గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- నవంబర్ మధ్య 23.4 శాతం ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
Gold Bonds | బులియన్ మార్కెట్లో కంటే తక్కువ ధరకే బంగారం అందుబాటులో ఉంది. ఈ నెల 15 వరకూ అవకాశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెండో దశ సావరిన్ బాండ్ల జారీ ప్రక్రియ సోమవారం ప్రారంభించింది.