న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనం గత ఏడాది సుమారు 20 వేల కోట్లకు పెరిగినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో గత 13 ఏళ్�
24 గంటలు టీకాలు వేయాలి.. ఆర్థిక శాఖ ప్రతిపాదన | దేశ ఆర్థిక పురోగతిని పరుగెత్తించేందుకు కరోనాకు వ్యతిరేకంగా రోజులో 24 గంటలు టీకాలు వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది.
రాష్ట్రాలకు రూ.8,873 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు విడుదల | కేంద్ర ప్రభుత్వం శనివారం రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం విడుదల చేసింది.