Sovereign Gold Bonds | ప్రభుత్వం నిర్వహిస్తున్న సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లో ప్రతి ఒక్కరు ఒక గ్రామ్ నుంచి నాలుగు కిలోల విలువ గల బాండ్లపై పెట్టుబడి పెట్టొచ్చు.
Tax Collections | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 15.7 శాతం గ్రోత్ రేట్ నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
Gold Bond | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీం ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19 నుంచి 23 వరకు కొనసాగుతుందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది.
GST Collection | గతేడాది ఏప్రిల్ తర్వాత రికార్డు స్థాయిలో మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్ నెలలో రూ.1.68 లక్షల కోట్లు వసూలైతే, గత నెలలో రూ.1,60, 612 కోట్లు వసూలయ్యాయి.
Minister Harish Rao | రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ కింద 46వేల జలాశయాలు ఉన్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఏటా వీటి నిర్వహణ ఎంతో ముఖ్యమని, మరమ్మతు పనులను జీఎస్టీ ను
ఎనర్జీ, సహజ వనరులు తదితర వ్యూహాత్మక రంగాల్లో నిర్దేశిత పరిమితికి మించి భారతీయ కార్పొరేట్ సంస్థలు విదేశీ పెట్టుబడులు పెట్టవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.
GST Collections | జూలై మాసంలో రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూలయ్యాయి. రూ.1,48,995 కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది జూలైతో పోలిస్తే 28శాతం అధికమని ఆర్థికశాఖ పేర్కొంది. జీఎస్టీని అమలులోకి వచ్చిన తర
న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.1.33లక్షల కోట్లు వసూలయ్యాయని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది మార్చితో పోలిస్తే 18శాతం ఆదాయం పెరిగిందని పెరిగింది. ఫిబ్రవరి 2020తో �
GST Collections | డిసెంబర్లో వస్తు సేవల పన్ను (GST) భారీగా వసూలయ్యాయి. వరుసగా ఆరో నెలా జీఎస్టీ రాబడి రూ.లక్ష కోట్లు దాటింది. డిసెంబర్ నెలలో (GST) రూ.1,29,780 జీఎస్టీ రాబడి కోట్లు వచ్చింది. ఇందులో సీజీఎస్టీ (CGST) రూ. 22,578 కోట్లు,
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ 52,000 కోట్ల జీఎస్టీ పరిహారం పెండింగ్లో ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాలకు �