సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బడ్జెట్ పత్రాలను దగ్ధ్దం చ
Income Tax | కేంద్రం బడ్జెట్లో పొందుపరిచిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని, ఇదంతా ఉద్యోగులను మోసం చేయడం తప్పా మరేమి లేదని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫె
కేంద్ర బడ్జెట్ జిల్లాకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో ఉమ్మడి మెదక్ జిల్లాకు మొండిచెయ్యి చూపారు. సాగునీటి ప్రాజె
వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24) మరిన్ని అప్పులు చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే డేటెడ్ సెక్యూరిటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.15.4 లక్షల కోట్ల రుణాల సమీకరణకు యోచిస్తున్నది.
విదేశీ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని పెంచడమే ఇందుకు కారణం.
మౌలిక రంగ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయాలను ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో కేటాయించిన రూ.7.5 లక్షల కోట్ల కంటే 33 శాతం అధికం.
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింద�
బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను తగ్గించడంతోపాటు పెట్టుబడిదారులకు రక్షణ చర్యల్లో భాగంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంల
హోంలోన్, మెడికల్ బిల్లులు, మ్యూచ్వల్ ఫండ్స్, ఎల్ఐసీ పాలసీలు, స్కూల్ ఫీజులు వంటి వాటితో పన్ను మినహాయింపు కోసం ఎదురు చూస్తున్నారా? మీ ఆశలు ఇక నెరవేరవు.
ఈ సారి కేంద్ర బడ్జెట్లో ముఖ్య రంగాలకు ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్), మధ్యాహ్న భోజనం, సబ్సిడీలు, పీఎం కిసాన్ పథకాలకు నిధుల కేటాయింపులు భారీగా �
దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీంను ప్రారంభించబోతున్నది. వచ్చే ఏప్రిల్ 1న రూ.9 వేల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీంను ప్రవేశపెట్టబోతున్