ఈ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశను రూ. 7 వేల కోట్లతో ప్రారంభించనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. న్యాయ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఈ నిధులు కేటాయింపు చేస్తున్నట్టు తెలిపారు.
కొత్త బడ్జెట్లో విద్యారంగానికి కేంద్రం రూ.1,12,899 కోట్లు కేటాయించింది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాలల కోసం కేంద్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమం సమగ్ర శిక్షా అభియాన్కు గత ఏడాదితో పోల్�
కేంద్ర బడ్జెట్లోని రైల్వే పద్దు ఈ సారి కూడా తెలంగాణకు నిరాశే మిగిల్చింది. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణకు కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు.
union budget 2023 | అణగారిన వర్గాలను కేంద్ర ప్రభుత్వం అవమానపరిచిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్రం బడ్జెట్పై మంత్రి స్పందించారు. బడ్జెట్లో ఎస్సీలకు రూ.15వేలకోట్లు, ఎస్టీలకు రూ.15వేల కోట్లు, బీస�
Union Budget 2023 | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి సంబంధించిన పలు శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు పెట్టింది. ఆఖరికి ఆహార, ప్రజాపంపిణీ శాఖకు నిధుల్లో 30 శాతం కోత విధించింది.
Union Budget-2023 | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని, కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోందనది వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కే
సికిల్ సెల్ ఎనీమియా అంటే ఎర్ర రక్త కణాల పరిమాణం మారుతూ ఉండే ఓ రక్త సంబంధ వ్యాధి. ఎర్ర రక్త కణాలు గుండ్రటి షేప్ నుంచి కొడవలి ఆకారంలో తయారై రక్త నాళాల్లో పూడికలకు దారితీస్తాయి.
Minister Harish Rao | కేంద్ర బడ్జెట్ పూర్తిగా రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి నిధు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బుధవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్షాలు భగ్గుమన్నాయి. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బడ్జెట్�
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బుధవారం దశదిశా లేని బడ్జెట్ను ప్రవేశపెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పెదవివిరిచారు.
Home Ministry: ఇవాళ కేంద్ర బడ్జెట్ను మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. హోంశాఖకు 1.96 లక్షల కోట్లు కేటాయించారు. ఎక్కువ శాతం నిధుల్ని సీఆర్పీఎఫ్కు ఖర్చు చేయనున్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సాదాసీదాగా ఉంది. బడ్జెట్ ప్రసంగం సైతం చప్పగా ఉందని పలువురు పెదవివిరుస్తుండగా మిల్లెట్స్ ఆరోగ్యానిక�
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.