సేవా భారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద, దళిత విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాల్మీకీ ఆవాస విద్యార్థులకు యశస్వి ఎలక్ట్రానిక్స్ అధినేత కోటగిరి శ్రీనివాస్-మంగ దంపతులు పాఠశాల యూనిఫామ్స్ అందజేశారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన విద్యార్థులకు యూనిఫాంలు గురువారం ఎంఈవో శంకర్ ఉపాధ్యాయులతో కలసి విద్యార్థులకు అందజేశారు. పాఠశాలలో 349 మంది విద్యార్థులకు అవసరమైన దుస్తులను అందజ
ఆదిలాబాద్ జిల్లాలో 162 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా.. ఇందులో 48,931 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రాథమిక 21, విద్యార్థు లు 2.539.. ప్రాథమికోన్నత 76, విద్యార్థులు 11959.. హై స్కూల్ 65, విద్యార్థులు 34,433 మంది విద్యన�
ఫీజు మొత్తం ఈనెల 30లోగా చెల్లిస్తే పుస్తకాలు, స్కూల్ డ్రెస్లు ఫ్రీ అంటూ ప్రైవేట్ స్కూళ్లు ఆఫర్ పేరిట ఊరిస్తున్నాయి. లేదంటే బుక్స్కు, డ్రెస్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తల్లిదండ్రులను భయపెడుత�
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ స్కూళ్లకు ప్రభుత్వం ద్వారా సరఫరా చేయబడిన 1 నుంచి 10వ తరగతి విద్యార్ధులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను ఎంపీడీఓ �
గత సర్కారుకంటే భిన్నంగా విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులను అందిస్తామంటూ గత విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ స
మరో 6 రోజుల్లో బడి గంట మోగనున్నది. ఇప్పటికే నగరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ ఏడాది విద్యా సంవత్సరానికి అవసరమయ్యే పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాంలు తీసుకొనే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులందరికీ ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందిస్తుందని గరిడేపల్లి మండల విద్యాదికారి పానుగోతు చత్రునాయక్ అన్నారు. సోమవారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో మండలంలోని గడ్డి�
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందిస్తుందని గరిడేపల్లి మండల విద్యాధికారి పానుగోతు చత్రునాయక్ తెలిపారు. శుక్రవారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో మండలంలోని అన్న�
స్కూల్ ఫీజులు కట్టడి చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఆ దిశగా నిర్దిష్టమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నది. విద్యాకమిషన్, విచారణ పేరుతో కాలయాపన చేస్త
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్లను కుట్టిన మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూలీ డబ్బులను అందజేయలేదు. దీంతో స్వయం సహాయక మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.