నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని 25 పాఠశాలల్లో 3,187 మంది విద్యార్థులు చ దువుతున్నారు. అందరికీ ఏకరూప దుస్తులు అందించాల్సి ఉండగా కేవలం 40 శాతం మందికే పంపిణీ చేశారు.
అంగన్వాడీ పిల్లలకు ఇవ్వాల్సిన యూనిఫాంలపై సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నిజానికి జూలైలోనే అందించాల్సి ఉండగా, నవంబర్ పూర్తికావస్తున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. కుట్టే ప్రక్రియ �
విజ్ఞతతో ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు ఉన్నది. అంత టి ప్రాధాన్యత కలిగిన చదువును కొందరు వ్యాపారంగా మలుచుకొంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారం గా ఫీజులను వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల�
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దందా యథేచ్ఛగా సాగుతున్నది. నర్సరీ, యూకేజీ మొదలుకొని పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులే కాకుండా యూనిఫాంలు కూడా పాఠశాలల పరిధిలో స�
బడులు ప్రారంభమై 18 రోజులు గడుస్తున్నాయి. ఇంకా పుస్తకాలు, యూనిఫాంల లోటు హైదరాబాద్ను వెంటాడుతున్నది. ఓ వైపు డీఈఓ విద్యార్థులందరికీ పుస్తకాలు, యూనిఫాంలు అందించామని చెబుతున్నారు. కానీ వాస్తవ రూపంలో మాత్రం క�
అవసరం ఉన్నా..లేకున్నా.. పుస్తకాలు కొనిపించి.. పిల్లలపై మోయలేని భారాన్ని వేస్తున్నాయి పాఠశాలల యాజమాన్యాలు. కేవలం తరగతికి సంబంధించిన పుస్తకాలే కాకుండా అదనంగా కొనుగోలు చేయిస్తూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు గ
విద్యతోనే చక్కటి భవిష్యత్ ఉంటుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శ్రద్ధతో చదివి ప్రయోజకులుగా ఎదగాలని విద్యార్థులకు సూ చించారు. బడిబాటలో భాగంగా శుక్రవారం కంది, కాశీపూర్, చెర్లగ�
సర్కారు స్కూళ్లలోని విద్యార్థులకు అందజేసే యూనిఫాంలు 90శాతం సిద్ధమైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడులు పునఃప్రారంభమయ్యే బుధవారం విద్యార్థులకు జత యూనిఫాం చొప్పున అందజేస్తామని వెల్లడించింది.
నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు బెల్టు, యూనిఫామ్లు, పుస్తకాల విక్రయాలు చేపడుతున్నాయంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా డీఈవో దుర్గాప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పం తో ప్రభుత్వం ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడమే కాకుండా నోట్బుక్కులుఅందించేందుకు సిద్ధమైంది.
ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ పేరిట మొదలైన వ్యాపారంపై మా దగ్గరే కొనాలి అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి డీఈవో దుర్గాప్రసాద్ స్పందించారు. ప్రైవేటు పాఠశా
విద్యను వ్యాపారంగా మలిచే ప్రైవేటు స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, స్టేషనరీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ప్రైవేటు స్కూళ్లలో (Private Schools) యూనిఫామ్లు, బూట్లు, బెల్టుల అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. స్టేషనరీ, పుస్తకాల వంటివి లాభాపేక్ష లేకుండా అమ్ముకోవచ్చని తెలిపింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్ప