మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణ కోట, సైనిక వ్యవస్థను సూచించే ‘మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్'ను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్టు యూఎన్ సంస్థ ఎక్స్లో ప్రకటించింది.
Peddi Sudarshan Reddy | కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, ఆ పరిసర ప్రాంతాలను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది
Jupally Krishna Rao | ఇవాళ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్ల (మెన్హిర్స్) ను సందర్శించారు. ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారస�
తెలంగాణలోని నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు లభించింది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమూల్లో ఆది మానవుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఈ నిలువు రా
Mudumal Megalithic Menhirs | నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్లోని నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకుంది. పారిస్లోని యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందానికి సమాచా�
Charaideo Maidam: అహోమ్ చక్రవర్తుల సమాధులకు.. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. ఈశాన్య అస్సాంలో ఈ ప్రాంతం ఉన్నది. కల్చరల్ ప్రాపర్టీ క్యాటగిరీలో ఆ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కల�
రంజాన్ మాసంలో ముస్లింలు ఇచ్చే ఇఫ్తార్ విందుకు యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) గుర్తింపు లభించింది. ఇరాన్, టర్కీ, అజర్బైజాన్, ఉజ్బెకిస్థాన్ సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను
Hoyasala Temples | హోయసల రాజులు కర్ణాటకను క్రీస్తుశకం 10-14 శతాబ్దాల మధ్య పాలించారు. రాజధానులు బేలూర్, హళేబీడులో నిర్మించిన చెన్నకేశవ, హోయసలేశ్వర ఆలయాలు నాటి శిల్పకళా నైపుణ్యానికి గీటురాళ్లు. ఆలస్యంగా అయితేనేం.. ఈ రెం
UNESCO | ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి భారత్ (India)లోని మరో చారిత్రక కట్టడం వచ్చి
చేరింది. కర్ణాటకలోని బేలూర్, హళేబీడ్, సోమనాథ్పురాలోని ‘హోయసల’ (Hoysala) దేవాలయాలను
ప్రపంచ వారసత్వ కట్టడాల (World Heritage Sites) జాబితాలోకి �
కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిజ్ఞానంపై కలిసి పనిచేసేందుకు యునెస్కో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆదివారం ఒప్పంద పత్రాలపై విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, యునెస్కో డైరె�
నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామ పరిధిలోని చారిత్రక, పురావస్తు మెన్హిర్ల(నిలువురాళ్లు)కు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ సాధించే దిశగా ముందడుగు పడింది.
ఐక్యరాజ్య సమితికి చెందిన విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)లో తిరిగి చేరేందుకు అగ్రరాజ్యంఅమెరికా ఆసక్తి చూపుతున్నది. పాలస్తీనాను సభ్య దేశంగా చేర్చుకున్నందుకు నిరసనగా అలిగి అమెరికా అప్పట్లో బ�
రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ ఎడారిలాంటి కరువు పీడిత ప్రాంతమని, ఇప్పుడు అంతా మాగాణిలా మారిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధl �