స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన వారిలో షేక్ ముజీబుర్ రహ్మాన్ ఒకరు. 1971 లో సరిగ్గా ఇదే రోజున ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో షేక్ ముజీబుర్ రెహ్మాన్ చారిత్రాత్మక �
Mukul Arya | పాలస్తీనాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ముకుల్ ఆర్య (Mukul Arya) అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రామల్లాహ్లోని (Ramallah) భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా పడిఉన్నారు.
ములుగు : రామప్ప దేవాలయాన్ని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ టూరిజం డైరెక్టర్ జనరల్ జి. కమల వర్ధన్ రావు సోమవారం సందర్శించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య�
Peru | పెరూలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఓ తేలికపాటి విమానం నాజ్కాలోలో టేకాఫ్ అయిన కొద్దిసేటికే కూలిపోవడంతో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల (Nazca lines) పర్యటన కోసం
UNESCO | ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో (UNESCO) ఎగ్జిక్కూటివ్ బోర్డులో భారత్ మరో నాలుగేండ్లపాటు కొనసాగనుంది. 2021-25 కాలానికిగాను యునెస్కో
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలహైదరాబాద్, ఆగస్ట్ 11 (నమస్తే తెలంగాణ) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్లో ఉన్న ‘నిలువురాళ్ల’ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు, యునెసో గుర్తింపు
కేంద్రమంత్రి కిషన్రెడ్డికి టీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తి హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రామప్పకు యునెసో గుర్తింపు నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ ఎంపీల బృందం.. కేంద�
Ramappa | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల పేర్కొన్నారు. రామప్పను ఇవాళ
హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గల తన కార్యాలయంలో యూనెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంపై ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ�
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి కృషిచేసి, ప్రోత్సహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్ర�
ధోలావీరా: ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో గుజరాత్లోని ధోలవీరా చేరిన విషయం తెలిసిందే. తాజాగా యునెస్కో ప్రకటించిన జాబితాలో ఆ ప్రాచీన నగరాన్ని చేర్చారు. అయితే ప్రధాని మోదీ గతంలో ఆ ప్రాంతాన్ని వ�