అందమైన భాగ్యనగరం మనది. ఘన చరిత్రకు సాక్ష్యం...అద్భుతమైన వారసత్వ సంపదకు నిలయం ఈ నగరం. దేశంలో హైదరాబాద్ స్థానం విశిష్టమైనది. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ నగరం..
MLC Kavitha | ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అయినా ఎలాంటి స్పందనా లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి
మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అని అప్పుడెప్పుడో వేమన చెప్పిన మాటలు ప్రస్తుతం మన దేశంలోని పత్రికా స్వేచ్ఛకు అద్దం పడుతున్నాయి.
నీటి నిల్వల కేంద్రంగా హైదరాబాద్ రాతికొండలు నిలిచాయని, ఆకట్టుకొనే నిర్మాణ శైలితోపాటు తెలంగాణవ్యాప్తంగా రాతి శిలలపై చిత్రాలు కలిగి ఉన్న నగరం హైదరాబాద్ అని చరిత్రకారులు పేర్కొన్నారు.
కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలతో భూతాపం రోజురోజుకు పెరిగిపోతున్నది. దీనివల్ల భవిష్యత్తు మానవాళికి తీవ్ర పరిణామాలు తప్పవని పర్యావరణ కార్యకర్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.
తెలంగాణకు చెందిన మూడు చేనేత వస్ర్తాలకు యునెస్కో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా 47 విశిష్ట చేనేత సంప్రదాయ వస్ర్తాలు ఉన్నట్టు యునెస్కో వెల్లడించగా, అందులో మన రాష్ట్రంలోని హిమ్రూ, సిద్దిపేట గొల్లభామ, న�
ఉమ్మడి వరంగల్తో పాటు అటవీ జిల్లా ములుగు పర్యాటకపరంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాలతో పాటు విదేశీ పర్యాటకుల సందడి పెరుగుత�
గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్లో చోటు మంత్రి ఎర్రబెల్లి హర్షం హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): వరంగల్ నగరానికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్�
నూతన విద్యావిధానం రూపకల్పనకు గాను మానవ వనరుల అభివృద్ధి శాఖ గతంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు కోరింది. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, నిపుణులు...
స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన వారిలో షేక్ ముజీబుర్ రహ్మాన్ ఒకరు. 1971 లో సరిగ్గా ఇదే రోజున ఢాకాలోని రేస్ కోర్స్ మైదానంలో షేక్ ముజీబుర్ రెహ్మాన్ చారిత్రాత్మక �
Mukul Arya | పాలస్తీనాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ముకుల్ ఆర్య (Mukul Arya) అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రామల్లాహ్లోని (Ramallah) భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా పడిఉన్నారు.