ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ 9 ఏండ్లు గడిచినా ఉద్యోగాల కల్పనలో విఫలమైంది. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 25 ఏండ్ల లోపు యువకుల్లో 42 శాతానికి పైగా ఉద్యోగాల కోసం ఎదురు
నిరుద్యోగ దీక్ష పేరుతో బీజేపీ హైదరాబాద్లో చేపట్టిన కార్యక్రమం నవ్వులపాలైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితోపాటు దాదాపు పార్టీ ముఖ్యనేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. అయినా వేదికపై నేతలే తప్ప వేదిక మ�
వాసవి సేవా సమితి, లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 214 రోజులుగా ఉచిత స్టడీ హాల్ నిర్వహిస్తున్నాం. మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఉచిత స్టడీ హాల్స్ ఏర్పాటు చేశాం.
Minister Srinivas Goud | నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ ( Minister Srinivas Goud ) అన్నారు.
ఇవాళ తెలంగాణలో ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొన్న విధంగానే అక్షరాలా అభివృద్ధి జరుగుతున్నది. తెలంగాణలో ఏ రంగంలో చూసినా అసాధారణమైన అభివృద్ధే కనిపిస్తున్నది. రైతుసంక్షేమం మొదలుకొని సర్వజనుల సంక్షేమం ద�
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సర్కారు విడుదల చేసిన డీఎస్సీ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో 96
GST Notices | ఒక నిరుద్యోగ కూలీకి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నుంచి నోటీసులు అందాయి. అతడికి చెందిన రెండు కంపెనీలలో కోట్లలో టర్నోవర్ జరిగిందని, ఈ లావాదేవీలకు సంబంధించి లక్షల్లో జీఎస్టీ చెల్లించాల్సి ఉందని రెండు నోటీసు
ఉచిత కుట్టుమిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని నైపు ణ్యం సాధించాలని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, ది వ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వ ర్ సూచించారు. ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహ సంస్కృతాం ధ్ర �
Minister Koppula Eshwar | నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని , ఇందుకు పలు ప్రాంతాల్లో న్యాక్ సెంటర్లను నెలకొల్పుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar ) అన్నారు.
నిరుద్యోగులను మోసం చేసే పాలకులపై యువత నిరంతరం పోరాటాలు చేయాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ ప్రధ�
రంగారెడ్డి జిల్లాను ఓ పారిశ్రామిక హబ్గా మార్చుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి సబితారెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మక�
కరీంనగర్లోని జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులు, పాఠకులు బాసటగా నిలుస్తున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 24 గంటల పాటు చదువుకునేలా ఏర్పాట్లు చేసింది. ఉచిత భోజనం, టీ సదుపాయం క
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోని మెట్రోట�
Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని లోక్సభ బీఆర్ఎస్(BRS) పక్ష నేత నామా నాగేశ్వర్రావు(Nama Nageshwar) ధ్వజమెత్తారు.