హరేక్ మాల్ తరహాలో అందరికీ అన్నీ అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఊదరగొట్టింది. అందులో నిరుద్యోగులకు చాలా ఆశలే పెట్టింది. రెండు లక్షల సర్కారీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికింది. అప్పటిదాకా రాజకీ�
ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దాష్టీకానికి దిగుతున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆరోపించారు. అశోక్నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వా�
నిరుద్యోగులకు జడిసిన సీఎం రేవంత్రెడ్డి రూట్ మార్చారు. ఎక్కడి కక్కడ నిర్బంధాలు విధించి ప్రైవేట్ మాల్ ఓపెనింగ్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. సీఎం కార్యక్రమానికి నిరుద్యోగులు ఎక్కడ ఇబ్బందులు పెడతార�
శాంతియుత నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీస్ లాఠీచార్జి ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు పరాకాష్ట అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం సిగ్గు�
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్చేస్తూ నిరుద్యోగులు దిల్సుఖ్నగర్లో రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని కోరుతూ జాతీయ రహదార�
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి రెండేళ్లు పూర్తైంది. అసెంబ్లీ ఎన్నికలకు
శారీరక సామర్థ్యం గల భర్త నిరుద్యోగిననే కారణాన్ని చూపి, భార్యకు పోషణ భత్యాన్ని చెల్లించవలసిన బాధ్యత నుంచి తప్పించుకోజాలడని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తీర్పు చెప్పింది.
నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటు నమ్మబలికి వారివద్ద వద్ద డబ్బులు వసూలు చేసిన ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్లోని ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో కొనసాగుతున్న ఐటీ కంపెనీ నిరుద్య�
రేవంత్ పాలనలో జరిగిన అన్యాయా న్ని జూబ్లీహిల్స్లో ఓటర్లకు వివరిస్తున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ గూండాలు దాడిచేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్త
నిరుద్యోగులకు నమ్మద్రోహం చేసిన కాంగ్రెస్ను ఓడిచించాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలిస్తామని అరచేతిలో స్వర్గం చూపించి మోస
అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు డబ్బా కొట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువ
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాయలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోటీకి నిరుద్యోగ జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా 30 మందికి పైగా నామినేషన్లు వేయించాలని జేఏసీ కమిటీలు నిర్ణయించాయి.