‘ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. 2 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం.. రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాం’ అని హామీలు గుప్పించి నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే వారిపై ఉక్కుపాదం
నిరుద్యోగుల ఓట్లతోనే రేవంత్కు సీఎం పదవి వచ్చిందని, కానీ ఆయన రెండున్నరేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా.. ఒక్కటంటే ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నా రు.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అక్రమ ఔవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో ఈ నెల 28న నల్లగొండ జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుం�
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కదం తొక్కారు. సోమవారం నగరంలోని అశోక్నగర్ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో ర్య�
కాంగ్రెస్ అగ్రనేత రాహల్గాంధీ జన్మదినం పురస్కరించుకుని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలవుతున్నా నేటికీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఈ దివాలాకోరు సర్కార్పై పోరాటానికి సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి పిలుప
ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని ప్రశ్నించినందుకు నిరుద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని డాక్టర్ హరికృష్ణ మండిపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘తెలంగాణ నిరుద�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని, 20వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద మెరుపు ధర్నాకు దిగారు.
రామగుండం నియోజక వర్గ నిరుద్యోగులకు ఒకే చోట ఉచిత శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ లో ని పీజేఆర్ సంస్థ ముందుకు వచ్చిందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డికి కాంట్రాక్టుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మండిపడ్డా�
నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు తగ్గించిం ది. ఇటీవలే జీవో-86ను జారీచేసింది. ఈ సడలింపు ఏడాది మాత్రమే వర్తిస్తుంద