సీఎం రేవంత్రెడ్డికి కాంట్రాక్టుల ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ మండిపడ్డా�
నిరుద్యోగులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి మోసంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్ల నుంచి 44 ఏండ్లకు తగ్గించిం ది. ఇటీవలే జీవో-86ను జారీచేసింది. ఈ సడలింపు ఏడాది మాత్రమే వర్తిస్తుంద
నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగ వేటలో అలసిపోయి టీ కొట్టు పెట్టుకున్న నిరుద్యోగ జేఏసీ నేత శంకర్ అస్పిరెంట్ అడ్డా టీ షాపును సందర్శిం
కొందరు నిరుద్యోగ యువకులను బొద్దింకలతో పోల్చిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. వారు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తలుగా మారిపోయి వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభించారని ఆరోప
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం గత రెండున్నర ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర పోలీస్ విభాగంలో 17 వేల ఖాళీలను భర్తీ చేయాలని మాజీ డీజీ�
నిరుద్యోగం భారత్లో అతి పెద్ద మహమ్మారి అని, అయితే ఉద్యోగాలు అడిగిన యువతకు బీజేపీ లాఠీదెబ్బలనే బహుమతిగా ఇస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
ఉద్యోగార్థుల జీవితాలతో కొన్ని కార్పొరేట్ సంస్థలు ఆడుకుంటున్నాయి. లేని ఉద్యోగాలను సృష్టిస్తూ, నోటిఫికేషన్లు జారీచేస్తూ.. నిరుద్యోగుల్లో లేనిపోని ఆశలు కల్పిస్తున్నాయి. వారి అవసరాలను ఆసరాగా తీసుకుంటూ.. �
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న రేవంత్రెడ్డిని త్వరలో నిరుద్యోగులు గల్లా పట్టి గద్దెను దింపుతారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్క�
శాంతియుత మిలియన్ మార్చ్కు సిద్ధమైన నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముందస్తుగానే ఇండ్లలోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేశారు. నగర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ నాయకులను తెల్లవారు జాము నుంచ�
హరేక్ మాల్ తరహాలో అందరికీ అన్నీ అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఊదరగొట్టింది. అందులో నిరుద్యోగులకు చాలా ఆశలే పెట్టింది. రెండు లక్షల సర్కారీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికింది. అప్పటిదాకా రాజకీ�
ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దాష్టీకానికి దిగుతున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆరోపించారు. అశోక్నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వా�