ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని నిరుద్యోగులు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలు విని నమ్మి మోస పోయామంటూ
Kodandaram | ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు నిరసన సెగ తగిలింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంచే అంశంపై కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు అడ్డుకున్నారు.
Harish rao | విద్యార్థులు, నిరుద్యోగులు(Unemployed) అంటే మీ ప్రభుత్వానికి(Congress) ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish rao)సూటిగా ప్రశ్నించారు.
HYDRA officials | నిరుద్యోగులు(Unemployed) అంతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు అధికారులకు అలుసుగా మారింది. కనీస మర్యాద పాటించకుండా వారిపట్ల ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.
నిరుద్యోగుల ఆగ్రహంతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ పతనం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకున్న యూత్ డిక్లరేషనే నేడు యూజ్లెస్గా మా�
నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని సైబర్నేరగాళ్లు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఉన్నత చదువులు పూర్తిచేసుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం కోసం వెతిక�
ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదన్న ఆవేదనతో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన నిరుద్యోగి వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించాడు.
తెలంగాణ రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ గొప్పులు చెప్పుకొన్నది. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చె�
కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. 20వేల ఉద్యోగాలతో పోలీస్ నోటిఫికేషన్ విడుదలవుతుందని ఆశపడితే.. కేవలం 7వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేసి చేతులు దులుపుకోవడంపై మండిపడ్డారు. అధికారం�
యూత్ డిక్లరేషన్ పేరిట రెండు లక్షలు ఉద్యోగాలు వేస్తామని విద్యార్థులను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నది. పీజీలు, పీహెచ్డీలు పూర్తయినా ఉద్యోగాలు రా
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. శనివారం సరూర్నగర్లో జరుగనున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని
నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జూలై 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియం మైదానంలో యువ సంగ్రామ సదస్సు స్థలాన్ని సోమవారం ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్రెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ�