పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి రెండేళ్లు పూర్తైంది. అసెంబ్లీ ఎన్నికలకు
శారీరక సామర్థ్యం గల భర్త నిరుద్యోగిననే కారణాన్ని చూపి, భార్యకు పోషణ భత్యాన్ని చెల్లించవలసిన బాధ్యత నుంచి తప్పించుకోజాలడని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తీర్పు చెప్పింది.
నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటు నమ్మబలికి వారివద్ద వద్ద డబ్బులు వసూలు చేసిన ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్లోని ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో కొనసాగుతున్న ఐటీ కంపెనీ నిరుద్య�
రేవంత్ పాలనలో జరిగిన అన్యాయా న్ని జూబ్లీహిల్స్లో ఓటర్లకు వివరిస్తున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ గూండాలు దాడిచేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్త
నిరుద్యోగులకు నమ్మద్రోహం చేసిన కాంగ్రెస్ను ఓడిచించాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలిస్తామని అరచేతిలో స్వర్గం చూపించి మోస
అసెంబ్లీ ఎన్నికల సమయంలో యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్లు డబ్బా కొట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువ
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మండల యువజన విభాగం ఆధ్వర్యంలో కోటగిరి ఎంపీడీవో కార్యాయలయం ఎదుట మంగళవారం ఆందోళన చేపట్టారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోటీకి నిరుద్యోగ జేఏసీ నేతలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా 30 మందికి పైగా నామినేషన్లు వేయించాలని జేఏసీ కమిటీలు నిర్ణయించాయి.
‘బతుకమ్మ నువ్వే మమ్మల్ని బతికించు’ అంటూ నిరుద్యోగులు వేడుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్తో ఆదివారం అశోక్నగర్ సమీపంలో నిరుద్యోగులు బతుకమ్మ అడుతూ వినుత
మొన్న మానుకోటలో, నేడు ఖమ్మంలో నిరుద్యోగ యువత ఆవేదన, ఆక్రందన చూస్తుంటే త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగం (పదవి) పోవడం కూడా ఖాయంగా కన్పిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చ
ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో, రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార జాతుల కులాలకు శాపంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2025 వరకు ఓబీసీ/బీసీ రిజర్వేషన్ల అమ
జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందేనంటూ నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్కు మద్దతుగా వేలాది మంది యువతీ�