కొంతకాలంగా ఆర్టీసీలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీచేస్తున్నామని ఎవరి ఇష్టారీతిన వాళ్లు ఇచ్చిన ప్రకటనలన్నీ మోసపూరితమైనవేనని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిరుద్యోగుల పాలిట పాపపు ప్రభుత్వంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, పార్టీగా కాంగ్రెస్ చరిత్ర పూటల్లో నిలవాబోతుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఓట్ చోర్ అంటూ దేశమంతా తిరుగుతున్నారని, ఆయన పార్టీకే చెందిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి జాబ్చోర్గా మారారని, ఆయన నిరుద్యోగుల చీటర్ అయ్యారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్
హైదరాబాద్లోని గాంధీభవన్కు నిరసనల తాకిడి తప్పడం లేదు. తమ సమస్యల పరిష్కారానికి వివిధ వర్గాలు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిస్తున్నాయి. దీంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టంచేశా
జిన్నారం, ఆగస్టు 9: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించిం�
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. అశోక్నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం జరిగిన బోనాల ఉత్సవాలకు ఎ
నిరుద్యోగులమైన తమతోనూ, తమ కుటుంబ సభ్యులతోనూ ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్.. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని ఖమ్మం జిల్లా నిరుద్యోగులు మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చింది. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు.. ఇలా అందరినీ సంతృప్తి