‘బతుకమ్మ నువ్వే మమ్మల్ని బతికించు’ అంటూ నిరుద్యోగులు వేడుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్తో ఆదివారం అశోక్నగర్ సమీపంలో నిరుద్యోగులు బతుకమ్మ అడుతూ వినుత
మొన్న మానుకోటలో, నేడు ఖమ్మంలో నిరుద్యోగ యువత ఆవేదన, ఆక్రందన చూస్తుంటే త్వరలోనే సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగం (పదవి) పోవడం కూడా ఖాయంగా కన్పిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చ
ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కులస్వామ్యంలో, రాజ్యాంగంలోని లోపాలు నేడు బీసీ, ఎంబీసీ, సంచార, అర్ధ సంచార జాతుల కులాలకు శాపంగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2025 వరకు ఓబీసీ/బీసీ రిజర్వేషన్ల అమ
జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందేనంటూ నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్కు మద్దతుగా వేలాది మంది యువతీ�
కొంతకాలంగా ఆర్టీసీలో కొన్ని వేల ఉద్యోగాలు భర్తీచేస్తున్నామని ఎవరి ఇష్టారీతిన వాళ్లు ఇచ్చిన ప్రకటనలన్నీ మోసపూరితమైనవేనని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిరుద్యోగుల పాలిట పాపపు ప్రభుత్వంగా ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, పార్టీగా కాంగ్రెస్ చరిత్ర పూటల్లో నిలవాబోతుందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఓట్ చోర్ అంటూ దేశమంతా తిరుగుతున్నారని, ఆయన పార్టీకే చెందిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి జాబ్చోర్గా మారారని, ఆయన నిరుద్యోగుల చీటర్ అయ్యారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్
హైదరాబాద్లోని గాంధీభవన్కు నిరసనల తాకిడి తప్పడం లేదు. తమ సమస్యల పరిష్కారానికి వివిధ వర్గాలు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిస్తున్నాయి. దీంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ఎన్నికల్లో నిరుద్యోగులు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టంచేశా
జిన్నారం, ఆగస్టు 9: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించిం�