ఉక్రెయిన్లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సందేశాలు
యుద్ధ ప్రభావంపై రాజన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం..చమురు, గ్యాస్ ధరలకే పరిమితం కాదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఈ రెండు ఇంధనాలత�
ఉక్రెయిన్కు చెందిన సైనిక యుద్ధ విమానం కీవ్ సమీపంలో కుప్పకూలినట్లు సమాచారం. అయితే ఇందులో 14 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఎందరు ప్రాణాలను కోల్పోయారు, ఎందరు బతికారన్న విషయాల�
ఉక్రెయిన్ గగనతలం మూసేయడంతోనే భారతీయులను వెనక్కి రప్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. గగనతలం ఆంక్షలు ఎత్తేయడంతోనే ఉక్�
Russia- Ukraine Conflict | రష్యా అధ్యక్షుడు పుతిన్ను జర్మనీ నియంత హిట్లర్ అభినందిస్తున్నట్లు ఉన్న ఈ కార్టూన్ను చూశారా ! ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ ట్వీట్ చేసిన ఈ కార్టూన్ ఇప్పుడు వైరల్గా మ�