వాషింగ్టన్: ఉక్రెయిన్ పట్ల రష్యా అవలంభిస్తున్న వైఖరిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఖండించారు. ఉక్రెయిన్లోని వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్ను రష్యా స్వతంత్ర ప్రాంతాలుగా గుర్
Ukraine | తమ దేశంలో కొద్ది భూభాగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తలను నిలువరించడానికి తామ
మాస్కో: ఉక్రెయిన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడిన వేళ ఆ దేశంలోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్�
తూర్పు ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడంలో భాగంగా కార్యాచరణ రూపొందించడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు.
మాస్కో: ఉక్రెయిన్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బాలిస్టిక్ క్షిపణులను రష్యా పరీక్షించింది. హైపర్సోనిక్, క్రూయిజ్, అణు సామర్థ్యం గల ఖండాతర క్షిపణులను శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ప్రణాళిక వి
కీవ్: తూర్పు ఉక్రెయిన్లో ఉన్న డొనెస్కీ ప్రాంతంలో వేర్పాటువాదుల మధ్య ఘర్షణ మొదలైంది. ఉక్రెయిన్ ఆర్మీ అక్కడ ఉన్న వేర్పాటువాదులపై కాల్పులకు దిగింది. అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ త్వరలోన�
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే అది మహా వినాశనానికి దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. 1990 ప్రచ్ఛన్న యుద్ధంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచం అత్యంత �
రష్యా దళాలు ఉక్రెయిన్పై కచ్చితంగా దాడులు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పునరుద్ఘాటించారు. కొన్ని రోజుల్లోనే రష్యా దళాలు దాడులు చేసే అవకాశముందని మరోమారు ప్రకటించారు. కొన్ని రోజు
ఉక్రెయిన్లోని భారతీయులను స్వదేశానికి చేర్చే విషయంపై కేంద్ర విదేశాంగ శాఖ గురువారం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులను ఇప్పటికిప్పుడు, హడావుడిగా భారత దేశానికి తీసుకొచ్చే ఆల
కీవ్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొన్నది. ఆయా దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంలో భారత్కు తిరిగి రావాలని సూచించింది. ద�
రష్యా తీరుపై నాటో అధ్యక్షుడు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికీ రష్యా దళాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో అలాగే ఉన్నాయని, పైగా సంఖ్య కూడా పెరిగిందని నాటో అధ్యక్షుడు జేమ్స్ స్టోల్టెన్బర్గ్ ప్రకటిం�