రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలన�
ఉక్రెయిన్పై దాడులు చేయడానికి రష్యా సర్వసన్నద్ధమైంది. సేనలను కూడా మోహరించింది. ఓ వైపు అమెరికా హెచ్చరిస్తున్నా… ఈ నెల 16న ఉక్రెయిన్పై దాడులు చేసేందుకు రష్యా ప్లాన్ వేసిందని రిపోర్టులు కూడ�
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలమధ్య అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 1,747, నిఫ్టీ 536 పాయింట్లు పతనం ముంబై, ఫిబ్రవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రష్యా-ఉ
యూఎస్ఎస్ఆర్ మాజీ భాగస్వామి ఉక్రెయిన్ను మళ్లీ తనలో కలిపేసుకొనేందుకు రష్యా దూకుడుగా ముందుకు వెళ్తుండటంతో ప్రపంచమంతా యుద్ధ భయం ఆవరించుకొంటున్నది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధమే సంభవిస్తే అది మూడో ప్రపంచ
అమెరికాకు అందిన నిఘా సమాచారం వాషింగ్టన్, ఫిబ్రవరి 12: ఈనెల 16న ఉక్రెయిన్పై దాడి చేసేందుకు రష్యా ప్రణాళికలు వేసుకున్నదని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆక్రమణకు సంబంధించిన ప్లాన్ అమెరికా సీక్రెట్ సర్వీస్
ఉక్రెయిన్పై రష్యా దాడి చేయడానికి రెడీ అయిపోయినట్లు ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫిబ్రవరి 16న ఉక్రెయిన్పై దాడులకు దిగాలని రష్యా అధ్యక్షుడు వ్లాద్మీర్ పుతిన్ ముహూర్తం కూడా నిర్ణయించుకున�
వాషింగ్టన్: ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఏ క్షణమైనా రష్యా ఆక్రమణకు వెళ్లవచ్చు అని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరిక
Joe Biden | ఉక్రెయిన్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఆ దేశంపై ఏ క్షణమైనా దాడికి చేయడానికి రష్యా సర్వం సన్నద్ధం చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో ఉన్న తమ పౌరులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని అమెరికా అధ్య
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉక్రెయిన్పై ఎలాగైనా పై చేయి సాధించాలని రష్యా పట్టుదలతో వుంది. రష్యా పట్టుదలకు అడ్డుకట్ట వేయాలని అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. �
వాషింగ్టన్: ఉక్రెయిన్ సరిహద్దులో తన సైనిక బలగాలను రష్యా మరింతగా మోహరిస్తున్నది. దీంతో ఆ దేశంపై రష్యా దాడి చేయవచ్చన్న ఊహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్కు మద్ద�
America Embassy | ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకపోవడమే మంచిదని ఉక్రెయిన్లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచించింది.
కీవ్: ఉక్రెయిన్, రష్యా సరిహద్దుల్లో ఉద్రికత్తలు నెలకొన్న విషయం తెలిసిందే. చాన్నాళ్ల నుంచి ఆ బోర్డర్ రగులుతోంది. ఇటీవల సుమారు లక్ష మంది దళాలను ఆ సరిహద్దు వద్ద రష్యా మోహరించింది. దీంతో �
ఉక్రెయిన్ ప్రభుత్వ వెబ్సైట్లపై ఇవాళ సైబర్ అటాక్ జరిగింది. డజన్ల సంఖ్యలో సైట్లను టార్గెట్ చేశారు. ఎంబసీలను కూడా హ్యాక్ చేశారు. విదేశాంగ, విద్యాశాఖ సైట్లను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. యూక�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని జీ7 దేశాలు రష్యాను హెచ్చరించాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా, బ్రిటన్తో కూడిన ఏడు సంపన్న ప్రజాస్వామ్య దేశాల సమూహం ఈ మేరకు ఒక తీర్మాన