కీవ్ : రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్లోకి ఎంటర్ అయ్యాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఒబలన్ జిల్లాలో ఉన్న పార్లమెంట్కు 9 కిలోమీటర్ల దూరంలో శత్రువులు మ�
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై గురువారం రష్యా వైమానిక దాడులు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణ భయంతో అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో దాచుకుంటున్�
హైదరాబాద్ : ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి ర
Ukraine | ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి విపత్తు సంభవించినా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతారు. ఆయా దేశాల్లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన విద్యార్థు
Ukraine | స్నేక్ ద్వీపంలో 13 మంది సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సముద్ర జలాల్లో గస్తీ నిర్వహిస్తున్న రష్యన్ నేవీకి చెందిన వార్షిప్ (Russian warship) అక్కడికి వచ్చింది. దీంతో ఉక్రెయిన్ సైనికులను గుర్తి�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై సమరభేరి మోగించిన రష్యా.. తొలి రోజే అత్యంత కీలకమైన చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నది. రష్యా సైనిక బలగాలు ఆ ప్లాంట్ను ఆక్రమించేశాయి. ఉక్రె�
anti-war protests | ఉక్రెయిన్పై రష్యా (Russia) యుద్ధానికి దిగడంపై రష్యాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పుతిన్ చర్యపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా (anti-war protests) దేశవ్యాప్తంగా ప్రజల
టో తూర్పుదిశగా జరుపుతున్న విస్తరణకు అడ్డుకట్ట వేసే నెపంతో యూరప్లో యుద్ధానికి తెరతీసింది రష్యా. పొరుగుదేశమైన ఉక్రెయన్పై దాడికి తెగబడింది. ఈ దాడికి దారితీసిన అంశాలేమిటో చూద్దాం..
పశ్చిమదేశాలు కొన్నివారాలుగా చెప్తున్న జోస్యాలను నిజం చేస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ మీదకు గురువారం సేనలను పంపారు. దురాక్రమణ యుద్ధాలకు కాలం చెల్లిందన్న రోజుల్లో పొరుగు దేశంపైక
ఉక్రెయిన్పై రష్యా దాడిని అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఐరోపాలో శాంతికి రష్యా విఘాతం కలిగించిందని ఆరోపించాయి. పుతిన్ ఒక ప్రణాళిక ప్రకారమే యుద్ధాన్ని ఎంచుకొన్నారని, విధ్వంసపు దార
యుద్ధం మొదలైంది. గురువారం ఉదయం ఉక్రెయిన్ వాసులను రష్యా శతఘ్నులు నిద్రలేపాయి. ఉత్తరం.. పశ్చిమం.. అన్న తేడా లేకుండా పుతిన్ సైన్యం ఉక్రెయిన్పై ముప్పేట దాడికి తెగబడింది. అన్ని వైపులనుంచి ముప్పిరిగొన్న రష్�
ఉక్రెయిన్లో చిక్కుకొన్న భారతీయ విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ‘ఎంతో మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సందేశాలు