రష్యా అధికారులు సాయుధ బలగాలతో ఇంటింటికి వెళ్లి బలవంతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారని ఉక్రెయిన్ ప్రజలు ఆరోపించారు. ఈ ఓటింగ్ను వ్యతిరేకిస్తూ రష్యా ఆక్రమించిన స్నిహురివ్కా ప్రాంత ప్రజలు నిరసనక�
Russia | ఉక్రెయిన్తో ఏడు నెలలుగా రష్యా దళాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలోని ప్రముఖ ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రష్యా ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Zelensky:ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యాను శిక్షించాల్సిందే అంటూ జెలెన్స్కీ తెలిపారు. న్యూయార్క్లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రీ రికార్డింగ్ వీడియోను జనరల్ అసెంబ్లీలో ప్లే చేశ�
ఉక్రెయిన్తో యుద్ధంలో రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు అణ్వాయుధాలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయాలనుకొంటున్న
Vladimir Putin:మాతృభూమి రక్షణ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ సైనిక దళాల్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్పై ఫిబ్రవరిలో అటాక్ మొదలుపెట్టిన
దక్షిణ ఉక్రెయిన్లో అణు విద్యుత్ కేంద్రానికి అతిసమీపంలో రష్యా క్షిపణి దాడిచేసింది. ఈ ప్లాంట్లోని మూడు రియాక్టర్లను దెబ్బతీయకుండా సమీపంలోని పారిశ్రామిక పరికరాలను క్షిపణి ఢీకొట్టింది. ఈ ఘటనతో ఉక్రెయ�
Pivdennoukrainsk nuclear plant:దక్షిణ ఉక్రెయిన్లో ఉన్న పిడనౌక్రాన్స్క్ అణు విద్యుత్తు కేంద్రం వద్ద సోమవారం రష్యా మిస్సైల్ దాడి చేసింది. అయితే ఆ ప్లాంట్లో ఉన్న మూడు రియాక్టర్లకు ఎటువంటి ప్రమాదం లేదు. కానీ పరిశ్�
Ukraine | ఏడు నెలలకుపైగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి భారీగా మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్కు బ్రిటన్ కొన్ని హెచ్చరికలు చేసింది.
రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు. ఇప్పటికే ఏడు �
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారత విద్యార్థులకు సాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశీ వర్సిటీల్లో వారికి ప్రవేశాలను కల్పిం
Ukraine | రష్యాతో ఏడు నెలలుగా యుద్దం చేస్తున్న ఉక్రెయిన్ ఆకాశంలో యూఎఫ్వోలు కనిపించాయట. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన కొందరు ఆస్ట్రోనాట్లు వెల్లడించారు. వీటిని కీవ్లో ఉల్కల అబ్జర్వేటరీలోనూ,
ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. 15 మంది సభ్యులున్న భద్రతామండలిలో భారత్కు తాత్కాలిక సభ్యత్వం ఉన్నది. కాగా, ఇప్�