Ukraine | ఏడు నెలలకుపైగా రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి భారీగా మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్కు బ్రిటన్ కొన్ని హెచ్చరికలు చేసింది.
రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు. ఇప్పటికే ఏడు �
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారత విద్యార్థులకు సాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. విదేశీ వర్సిటీల్లో వారికి ప్రవేశాలను కల్పిం
Ukraine | రష్యాతో ఏడు నెలలుగా యుద్దం చేస్తున్న ఉక్రెయిన్ ఆకాశంలో యూఎఫ్వోలు కనిపించాయట. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన కొందరు ఆస్ట్రోనాట్లు వెల్లడించారు. వీటిని కీవ్లో ఉల్కల అబ్జర్వేటరీలోనూ,
ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. 15 మంది సభ్యులున్న భద్రతామండలిలో భారత్కు తాత్కాలిక సభ్యత్వం ఉన్నది. కాగా, ఇప్�
ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశంపై రష్యా దాడి చేయడంతో ఉక్రెయిన్ మళ్లీ పుట్టిందని ఆ దేశాధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అన్నారు. సోవియట్ యూనియన్ నుంచి స్వతంత్రం పొంది 31 ఏళ్లు నిండిన సందర్భంగా ఆ దేశంలో స్వతంత్�
స్వాతంత్ర్య దినోత్సవం నాడు రష్యా దాడులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ హెచ్చరించారు. సోవియట్ పాలన నుంచి స్వతంత్రం వచ్చి 31 ఏళ్ల
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ను జీ20 సమావేశాలకు అనుమతించకూడదని యూకే ప్రధాన మంత్రి రేసులో ఉన్న రిషి సునాక్ డిమాండ్ చేశాడు. ఉక్రెయిన్పై పుతిన్ అక్రమంగా చేస్తున్న యుద్ధ�
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల జపొరిజియా అణు కేంద్రం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్లాంట్ వద్ద ఉక్రెయిన్ ఉద్యోగులు ఉన్నా.. ఆ కేంద్రాన్ని మాత్రం రష్యా సైనికులు పహారా కా�
న్యూఢిల్లీ: రష్యా అటాక్ వల్ల ఉక్రెయిన్లో వైద్య విద్య చేస్తున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఆ దేశ వర్సిటీలు సెప్టెంబర్ నుంచి ఆఫ్లైన్ క్లాసులను ప�
ఉక్రెయిన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్ద కాల్పులు జరిగిన విషయాన్ని హైలైట్ చేసిన ఉక్రెయిన్.. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పాశ్చాత్య దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోద�
మిత్ర దేశాలతో సంబంధాలకు రష్యా చాలా విలువ ఇస్తుందని, వారికి అత్యాధునిక మిలటరీ ఆయుధాలు అందించేందుకు సిద్ధంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. మాస్కో సమీపంలో జరిగిన ‘ఆర్మీ-2022’ కార్యక్రమంల�
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న పోరు ప్రపంచం శాంతికి చిచ్చుపెట్టింది. ఇది రష్యా ఆధిపత్య ధోరణికి నిదర్శనమని పాశ్చాత్య దేశాలు వాదిస్తున్నాయి. అయితే ఈ గొడవను ప్రారంభించింది అమెరికానే అని చైనా అంటోంది. రష్�
ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత పాశ్చాత్య దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి. అదే సమయంలో ఉక్రెయిన్కు అవన్నీ మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా భారీగా ఆయుధాలు, ఆర్థిక సహకారం అందించడం మొ�