కెనడాలోని టొరంటోలో ఉగాది పండుగ, శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటోలో జరిగిన ఈ సంబురాలకు తెలంగాణ వాస్తవ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యార
Singapore | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఫొటోన్గ్ పాసిర్లోని శ్రీశివదుర్గ ఆలయంలో ఈ నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా సొసైటీ సభ్యులు ఆదివారం నాడు ప్�
AP News | ఉగాది పర్వదినాన ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు యత్నించాడు. ఓ గుడి ముందు గుంత తీసుకుని అందులో కూర్చుని వారం రోజులుగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. తెలుగు సంవత్సరం నాడే శివైక్యం అవ్వాలని అనుకున్నాడు. కానీ
ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సరారు మందుబాబులకు,మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్న�
రైతుభరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్లైన్ సోమవారంతో ముగియనున్నది. దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? లేక మళ్లీ మాట తప్పుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవర
తెలుగు నూతన సంవత్సం ఉగాది పర్వదిన వేడుకలను ఆదివారం సంబురంగా నిర్వహించుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మామిడి, వేప తోరణాలు కట్టి ఆలయాలతోపాటు ప్రతి ఇంట్లోనూ వేడుకలు జరుపుకొన్నార�
విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో తెలంగాణలో పాలన కుంటుపడుతుందని, ప్రభుత్వ పథకాలు అంతంతమాత్రంగానే అమలవుతాయని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నదని పంచాంగకర్త రాజశ్వేర సిద్ధాంతి ఉద్ఘా�
13ఏండ్ల విరామం తర్వాత మెగాఫోన్ పట్టనున్నారు రచయిత, నటుడు తనికెళ్ల భరణి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని అందుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలందుకున్నది. పలు అవార్డులను కూడా గె�
రాష్ట్ర రాజధానిలో ఉగాది వేడుకలు ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు. విశ్వావసు తెలుగునామ సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిల్లిపాదిగా కలిసి షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి సేవించారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని వేద పండితులు పంచాం గం పఠించి, రాశుల ఫలితాలు వివరించారు. నగరంలోని �
తెలంగాణ పల్లెలు తిరిగి పునర్జీవం పొందడానికి కారకుడు, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణను దేశానిక�
తెలుగు ప్రజల కొత్త వసంతం ‘విశ్వావసు’ కాలగమనంలోకి ప్రవేశించింది. చైత్రశుద్ధ పాడ్యిమి నూతన సంవత్సరం (ఉగాది) ఆదివారం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వాసులందరూ తెలుగు ప్రజల నూతన సంవత్సరాదిని ఆనందోత్సాహాల మ�
మండలంలోని తొర్తి గ్రామం కొత్తప్లాట్ కాలనీలో కొన్నిరోజులుగా తాగునీటి కోసం స్థా నికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 40వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నుంచి వేంకటేశ్వర గ�