Ugadi Celebrations | సింగపూర్లోని తెలుగు ప్రజలు ఉగాది పండుగను వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20వ తేదీల్లో చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, ఇషున్ మహా మారియమ్మ దేవాలయం, శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయ�
శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. చైత్ర శుద్ధ పాఢ్యమి రోజున శ్రీపరాభవ నామ నూతన తెలుగు సంవత్సరానికి ఉమ్మడి జిల్లావాసులు ఘన స్వాగతం పలికారు. తొలి రోజు ఉగాది పండుగను గురువారం ప్రజలు సంస్కృతీ �
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారికోసం నేటి రాశి ఫలాలు ఎ�
‘పరాభవ’ నామధేయ..! స్వాగతం..! నీ పేరు వింటుంటేనే మనస్సు పొరల్లో ఏదో తెలియని అలజడి.. హృదయాంతరాల్లో ఏదో నెగెటివ్ వైబ్రేషన్! అవేవీ పట్టించుకోకుండా, నీ ఆగమన వేళ.. నీకు ఘనస్వాగతం పలికేందుకు మా ఇంటి ద్వారాలను ఎంత అ�
మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా కొత్తగూడెం కార్పొరేషన్ 14వ వార్డులోని మోడ్రన్ ఇఖ్రా పాఠశాలలో ఉగాది, రంజాన్ పండుగలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ఉపాధ్యాయులు, విద్యార�
Ugadi | తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా రేపు (మార్చి 19న) బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పూజా కార్యక్రమం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ పంచాంగ శ్రవణ కార్
కష్టాలు, సుఖాలు మిళితమై ఉంటేనే జీవితానికి అర్ధం.. పరమార్ధం. అలాగే తెలుగు నూతన సంవత్సరంగా భావించే ఉగాది పర్వదినం సందర్భంగా చేసుకునే పచ్చడిలో ఆరు రుచులు (షడ్రుచులు) ఉంటాయి.
తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల విద్యార్థుల న�
కెనడాలోని టొరంటోలో ఉగాది పండుగ, శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో గ్రేటర్ టొరంటోలో జరిగిన ఈ సంబురాలకు తెలంగాణ వాస్తవ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యార
Singapore | తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఫొటోన్గ్ పాసిర్లోని శ్రీశివదుర్గ ఆలయంలో ఈ నిర్వహించిన ఉగాది వేడుకల్లో భాగంగా సొసైటీ సభ్యులు ఆదివారం నాడు ప్�
AP News | ఉగాది పర్వదినాన ఓ వ్యక్తి సజీవ సమాధి అయ్యేందుకు యత్నించాడు. ఓ గుడి ముందు గుంత తీసుకుని అందులో కూర్చుని వారం రోజులుగా ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. తెలుగు సంవత్సరం నాడే శివైక్యం అవ్వాలని అనుకున్నాడు. కానీ
ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం కంటే ముందే రేవంత్ సరారు మందుబాబులకు,మద్యం వ్యాపారులకు మత్తెక్కించే కబురు చెప్పింది. తెలంగాణ గ్రామీణ జిల్లాల్లో 25 కొత్త బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతిస్తున్న�
రైతుభరోసా పంపిణీకి ప్రభుత్వం పెట్టుకున్న డెడ్లైన్ సోమవారంతో ముగియనున్నది. దీంతో ప్రభుత్వం ఈసారైనా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా? లేక మళ్లీ మాట తప్పుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జనవర