దక్షిణాది అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి (Sri Rama Navami) బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాద్రిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతోనే తెలుగు వారికి వచ్చే పండుగ ఉగాది. కాలంలో వచ్చే మార్పునకు ఈ పండుగ ప్రత్యక్ష నిదర్శనం. ఈ పండుగలో భాగంగా జరుపుకొనే ఆచారాలు, సంప్రదాయాలన్నీ పూర్తిగా వైజ్ఞానికమైనవే. ఉగాది పం�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్రం ప్రకారంగా తేది 29-03-2025 నుంచి చంద్రలగ్నాత్తు అష్టమ స్థానంలో నుంచి శని భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. తేది 14-05-2025 నుంచి భాగ్య స్థానాధిపతి గురు ద్వాదశ స్థానంలోకి ప్రవేశిస్తు�
శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్ర పౌర్ణమి (తత్కాల కృష్ణ పాడ్యమి) ఆదివారం తెల్లవారితే సోమవారం అనగా తేది 13/14-04-2025 తెల్లవారుజామున 3-23 గంటలకు స్వాతి నక్షత్రం మొదటి పాదం, తుల రాశి, కుంభ లగ్నంలో సూర్యుడు మేషరాశిలోకి ప
ప్రజల సాంస్కృతిక జీవనంలో ఆది పండుగైన ఉగాదికి ప్రత్యేక స్థానం ఉన్నదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు శనివారం ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఉగాది.. అదే యుగాది. యుగ, ఆది పదాల కలయిక ఇది. నూతన యుగానికి నాంది పలికిన తిథే ఉగాది పర్వదినం. వేర్వేరు కాలాలకు చెందిన వివిధ రుషులు ‘యుగం’ అన్న పదాన్ని పలు విధాలుగా నిర్వచించారు.
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేకపోవడంతో తెలుగు సంవత్సరాది ఉగాది పం డుగను రంగారెడ్డి జిల్లాలోని ప్రజలు జరుపుకొనేందుకు ఆసక్తి, ఉత్సాహం చూపడం లేదు.
ఈ నెలలో రేవతి, అశ్విని కార్తెల ప్రవేశం సమయం ఆధారంగా వర్షాభావ సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, పశ్చిమ, ఈశాన్య, తూర్పు ప్రాంతాల్లో అనుకూల వర్షాలు కురుస్తాయి. మధ్య భారతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి.
HANAMAKONDA |హనుమకొండ చౌరస్తా, మార్చి 29: తెలుగువారి శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు నగర ప్రజలు సన్నద్ధమయ్యారు.
Tax payments | రంజాన్ సెలవు రోజుల్లో సైతం ప్రజలు వచ్చి పన్నులు చెల్లించే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్.
తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఒక్కరోజే మిగిలి ఉన్నా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ మామిడి కాత కనిపించడం లేదు. వాతావరణ మార్పులు, అడుగంటిన భూగర్బ జలాలు, అధిక ఊష్ణోగ్రతలతో పూత, కాత ఆశాజనకంగా లేదని రైతులు వాపోతు�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం స్వామిఅమ్మవార్లు ప్రత్యేక పూజలు జరిగాయి.
Srisailam | ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల యాత్రికులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర �
Chiranjeevi | అగ్ర నటుడు చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతున్నదని సమాచారం. తొలుత ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజా సమా�