HANAMAKONDA |హనుమకొండ చౌరస్తా, మార్చి 29: తెలుగువారి శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు నగర ప్రజలు సన్నద్ధమయ్యారు.
Tax payments | రంజాన్ సెలవు రోజుల్లో సైతం ప్రజలు వచ్చి పన్నులు చెల్లించే విధంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు చేర్యాల మున్సిపల్ కమిషనర్ నాగేందర్.
తెలుగు నూతన సంవత్సరం ఉగాదికి ఒక్కరోజే మిగిలి ఉన్నా సూర్యాపేట జిల్లాలో ఇప్పటికీ మామిడి కాత కనిపించడం లేదు. వాతావరణ మార్పులు, అడుగంటిన భూగర్బ జలాలు, అధిక ఊష్ణోగ్రతలతో పూత, కాత ఆశాజనకంగా లేదని రైతులు వాపోతు�
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం స్వామిఅమ్మవార్లు ప్రత్యేక పూజలు జరిగాయి.
Srisailam | ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల యాత్రికులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర �
Chiranjeevi | అగ్ర నటుడు చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’ షూటింగ్ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతున్నదని సమాచారం. తొలుత ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజా సమా�
Srisailam | ఉగాది మహోత్సవాలకు శ్రీశైలంలో విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మార్చి 27 నుంచి 31వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందన
Free Bus | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరింత ఆలస్యం కానుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. �
వచ్చే సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. 2025లో మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం జారీ చేసిన ఉత్తర్వులో
కెనడాలోని గ్రేటర్ టొరంటోలో ఉగాది పండుగను (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబురాలలో 1500 మందికిపైగా తెలంగాణ వాసులు పా�
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు సోమవారం ఎర్రబంగారం పోటెత్తింది. వరుసగా పది రోజుల పాటు ఉగాది, రంజాన్ పండుగల సెలవుల తర్వాత సోమవారం మార్కెట్కు లక్షా 50వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు మార్కెట్ �
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం మధ్యా హ్నం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్య�
శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
సూపర్పవర్గా భారత్ ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరుకున్నారు. మంగళవారం శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్టులో శ్రీకోధినామ ఉగాది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు.