Panchangam | తెలంగాణా ఆవిర్భావ చక్రం ప్రకారంగా తేదీ 01-05-2024 నుంచి చంద్రలగ్నాత్తు ఏకాదశ స్థానములోకి గురువు ప్రవేశించడం మంచిది. అష్టమ శని సమస్యలు కలిగిస్తాడు. ఆవిర్భావ లగ్నరీత్యా శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నది. పాలన
రాశి చక్రంలో ఇది మొదటిది. బేసి, చర, పురుష రాశి. అగ్నితత్వ రాశి. దిశ తూర్పు. చిహ్నం మేక. మేషానికి అధిపతి కుజుడు. రంగు ఎరుపు, ధాన్యం కందులు. ముఖం, మెదడుపై ఈ రాశి ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతారు. ఈ రాశిలో జన్మించి
April Bank Holidays | సోమవారం నుంచి ఏప్రిల్ నెల ప్రారంభం అవుతున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలవుతున్నది. వివిధ పండుగలు, పర్వదినాలతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
వచ్చే ఉగాది నుంచి ఆసరా పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి తెలిపారు. కటాఫ్ డేట్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు అందిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పా టు తర్వాత బీఆర్ఎస్తోనే ఆలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని దస్నాపూర్ రామాలయ ప్రాంగణంలో రూ.5 లక్షలతో షెడ్ నిర్మ�
శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల వేద పండితులు పంచాంగ �
శ్రీ శోభకృత్ నామ సంవత్సరాది ఉగాది పండుగను బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చైత్ర శుక్ల పాడ్యమి ఉగాది పండుగను ప్రజలు ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా జరుపుకున్నా�
రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన శోభకృత్ ఉగాది వేడుకల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉగాది పురస్కారాలనుప్రదానం చేశారు. వేదపారాయణులు, అర్చకులు, నాదస్వర విద్వాంసులు, వేద, వీరశైవ ఆగమ పండిట్
Ugadi 2023 | శోభకృత నామ సంవత్సరం మొదలైంది. ఈ తెలుగు సంవత్సరాదిలో తమ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటుంటారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎంతమంది గౌరవిస్తారు? ఎంత మంది తిడతారు? వంటి వివరాలు తెలుసుకోవాలని ఆత్�
మార్చి 23 గురు చైత్ర శుక్ల విదియ రేవతి వృషభం ఉదయం 10-11 గృహారంభం, సీమంతం
మార్చి 24 శుక్ర శు॥ తదియ అశ్విని మేషం ఉదయం 8-40 అన్నప్రాశన, సాధారణ పనులు
మార్చి 30 గురు శు॥ నవమి పునర్వసు మేషం ఉదయం 8-16 అన్నప్రాశన, సీమంతం, సాధారణ ప
Gudi Padwa | హిందూ సాంప్రదాయ క్యాలెండర్లోని నూతన సంవత్సరం మొదటి రోజును మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గుడిపడ్వగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల వనవాసం తర్వాత శ్రీరామ చంద్రుడికి పట్టాభిషేకం చేసింది కూడా ఇదే రోజు