రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర (Shobhakrut nama samvatsaram) శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ‘శోభకృత్' నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కే
రాష్ట్ర ప్రజలకు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్�
తెలుగు వారికి ముఖ్యమైన పండుగ ఉగాది. ఈ పదానికి యుగాది అనే సంస్కృత పదం. యుగాది అంటే యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి విస్తృత రూపమే ఉగము, దీని నుంచి పుట్టినదే ఉగాది.
తెలుగువారి కొత్త సంవత్సరం రానే వచ్చింది. నేడు (బుధవారం) శోభకృత్ నామ ఉగాది పండుగను ఘనంగా జరువడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అ
చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగు వారి మొదటి పండుగ.. ఉగాది. ఇది వసంత కాలపు వేడుక. గత ప్రళయం పూర్తయిన తర్వాత.. బ్రహ్మ సృష్టిని తిరిగి ప్రారంభించే సమయాన్ని ‘బ్రహ్మకల్పం’
ప్రతి పండుగ వెనుక ఓ అర్థం, అంతరార్థం, పరమార్థం, పరమాత్మ తత్త్వం ఇమిడి ఉంటాయి . ఆనవాయితీలు, ఆచారాలు, అలవాట్లు, సంప్రదాయాల సమ్మిళిత సమన్వయ తత్త్వం దాగి ఉంటాయి. సామాజిక హితమూ,
కొత్త.. అనే మాటలోనే ఎక్కడలేని కొత్తదనం! కొత్త పంచాంగం, కొత్త బెల్లం, కొత్త మామిడి పిందెలు, కొత్త వేపపూత. ఎన్ని కొత్తలో! ప్రకృతి సైతం కొత్తగా ముస్తాబవుతుంది.
కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన చిత్రం ‘కోస్టి’. కల్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కింది. ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. గంగ ఎంటర్టైన్మెంట్స్ �
ఉగాది నాడు మనం కాలాన్ని అర్చిస్తాం. మహావిష్ణువు ఆజ్ఞతో కాలం నడుస్తున్నది కనుక విష్ణుమూర్తిని, మహాకాలుడు కాబట్టి శివుడిని, మహాకాళి అయిన మహేశ్వరిని కాలానికి అధిపతులుగా పూజిస్తాం. సృష్టి స్థితి లయాలలో పాల�
వివిధ కాలాలకు చెందిన వివిధ రుషులు ‘యుగం’ అన్న పదాన్ని పలు విధాలుగా నిర్వచించారు. ‘యుగ’ అన్న ఒక్క పదమే వివిధ కాల పరిమాణాలను సూచిస్తుంది. పంచాంగం ప్రకారం చైత్ర మాసం నుంచి ఫాల్గుణం పూర్తయ్యే వరకు ఉన్న సమయాన�
రెండు దశాబ్దాల కల నెరవేరింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన పేస్కేల్ కోసం ఎదురుచూస్తున్న సెర్ప్ ఉద్యోగుల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఏప్రిల్ 1నుంచి పెరిగిన పేస్కేల్ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్
అన్ని రంగాల కంటే శక్తిమంతమైనది రాజకీయ రంగమని, అలాంటి పవిత్రమైన రాజకీయ రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్, కిన్నెర కల్చరల్ ఎడ్యుక�