తెలుగు నూతన సంవత్సం ఉగాది పర్వదిన వేడుకలను ఆదివారం సంబురంగా నిర్వహించుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మామిడి, వేప తోరణాలు కట్టి ఆలయాలతోపాటు ప్రతి ఇంట్లోనూ వేడుకలు జరుపుకొన్నార�
విశ్వావసు నామ తెలుగు సంవత్సరంలో తెలంగాణలో పాలన కుంటుపడుతుందని, ప్రభుత్వ పథకాలు అంతంతమాత్రంగానే అమలవుతాయని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నదని పంచాంగకర్త రాజశ్వేర సిద్ధాంతి ఉద్ఘా�
13ఏండ్ల విరామం తర్వాత మెగాఫోన్ పట్టనున్నారు రచయిత, నటుడు తనికెళ్ల భరణి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ సినిమా వాణిజ్యపరంగా విజయాన్ని అందుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలందుకున్నది. పలు అవార్డులను కూడా గె�
రాష్ట్ర రాజధానిలో ఉగాది వేడుకలు ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు. విశ్వావసు తెలుగునామ సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిల్లిపాదిగా కలిసి షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి సేవించారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉంటారని వేద పండితులు పంచాం గం పఠించి, రాశుల ఫలితాలు వివరించారు. నగరంలోని �
తెలంగాణ పల్లెలు తిరిగి పునర్జీవం పొందడానికి కారకుడు, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణను దేశానిక�
తెలుగు ప్రజల కొత్త వసంతం ‘విశ్వావసు’ కాలగమనంలోకి ప్రవేశించింది. చైత్రశుద్ధ పాడ్యిమి నూతన సంవత్సరం (ఉగాది) ఆదివారం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వాసులందరూ తెలుగు ప్రజల నూతన సంవత్సరాదిని ఆనందోత్సాహాల మ�
మండలంలోని తొర్తి గ్రామం కొత్తప్లాట్ కాలనీలో కొన్నిరోజులుగా తాగునీటి కోసం స్థా నికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 40వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నుంచి వేంకటేశ్వర గ�
Minister Konda Surekha | కీసర, మార్చి 30 : ఉగాది పండుగ సందర్భంగా రాష్ర్ట దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖకు మతైక అర్చక ఉద్యోగుల సంఘం తరపున కీసరగుట్ట దేవస్థానం వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
Panchangam Launch | కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర నగర్ సత్ జ్ఞాన్ హైస్కూల్లో సత్ జ్ణాన్ హైస్కూల్ కరెస్పాండెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర ఉపాధ్యక్షుడు లయన్ చింతల మల్లేశం ఆధ్వర్యంలో ఉగాది తెలుగు నూతన స�
Ugadai Panchangam | ఈ ఏడాది రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్దే విజయమని పంచాంగకర్త శ్రీ రాజేశ్వర సిద్ధాంతి తెలిపారు. కేసీఆర్కు ఈ ఏడాది సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ ఉగాది వేడ�
నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు సమృద్ధిగా ల�
తెలంగాణ భవన్లో (Telangana Bhavan) ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ
ఉగాది పండుగ (Ugadi) తెలుగు ప్రజలకు ఎంతో విశిష్టమైనది. అయితే ఇది తెలుగు వారి పండుగ మాత్రమే కాదు. యుగ ఆరంభానికి నాంది అని చెప్పొచ్చు. కాల గమనంలో భాగంగా వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు తెలుగు నూతన శకం ప్రారంభమవుతుం