T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ బెర్తులు ఖరారయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈమెగా టోర్నీలో పోటీ పడనున్న 20 జట్టుగా యూఏఈ (UAE) నిలిచింది.
స్వదేశంలో ఆసియా కప్ ఆడుతున్న యూఏఈ తమ రెండో మ్యాచ్లో బోణీ కొట్టింది. అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో ఒమన్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 42 పరుగులతో విజయం సాధించింది.
Asia Cup : ఆసియా కప్ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) బోర్డు పటిష్టమైన స్క్వాడ్ను ప్రకటించింది. ముహమ్మద్ వసీం (Muhammad Waasim) సారథిగా 17 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
Rashid Khan : పొట్టి క్రికెట్లో ప్రమాదకరమైన బౌలర్గా పేరొందిన రషీద్ ఖాన్ (Rashid Khan) సరికొత్త చరిత్ర లిఖించాడు. తనకు అచ్చొచ్చిన టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా అవతరించాడీ అఫ్గనిస్థాన్ కెప్టెన్.
Asia Cup : పదిహేడో సీజన్ ఆసియా కప్ (Asia Cup) టోర్నమెంట్కు సమయం దగ్గరపడుతోంది. టైటిల్ ఫేవరెట్ అయిన భారత జట్టు పటిష్టమైన స్క్వాడ్తో ఈ మెగా క్రీడా సమరంలో పోటీపడనుంది. ఈ టోర్నీ కోసం టీమిండియా బృందం వచ్చే వారం దుబాయ్�
Hardik Pandya : టీ20 వరల్డ్ కప్ హీరో హార్దిక్ పాండ్యా(Hardik Pandya) పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఆసియా కప్(Asia Cup 2025) స్క్వాడ్లో చోటు దక్కించుకునేందుకు ఫిట్నెస్పై దృష్టి సారించాడు.
Suryakumar Yadav : భారత టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఆటకు దూరమై రెండు నెలలు కావొస్తోంది. జూన్లో 'స్పోర్ట్స్ హెర్నియా' సర్జరీ అనంతరం కోలుకుంటున్న సూర్య ఆసియా కప్(Asia Cup 2025)పై దృష్టి సారించాడు.
Asia Cup : ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలతో ద్వైపాక్షిక సిరీస్లకు దూరమైన భారత్, పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై తలపడనున్నాయి. నిరుడు అమెరికాలో టీ20 వరల్డ్ కప్లో ఢీకొన్న ఇరుజట్లు ఆసియా కప్ (Asia Cup 2025)లో అమీతుమీక
Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నీకి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. తటస్థ వేదికపై టోర్నీ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తెలపడంతో మెగా ఈవెంట్కు లైన్ క్లియర్ అయింది.
Kerala woman | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని షార్జాలో కేరళకు చెందిన 29 ఏళ్ల అతుల్య శేఖర్ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వరకట్న వేధింపులే ఆమె మరణానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం విదేశీయులకు ఓ కొత్త రకం గోల్డెన్ వీసాని ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్నట్లుగా భారీ మొత్తంలో ఆస్తులు లేదా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే విధానం కాకుండా నామినే
సారంగాపూర్ మండలంలోని లచ్చక పేట గ్రామానికి చెందిన ఆకుల రమేష్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబానికి యూఏఈ తెలుగు హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం ఆర్థిక సహాయం అందించార