Brahmos Missiles | భారత దేశం (India) తన ప్రతిష్ఠాత్మక బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి (Brahmos Missile) ఆకాశ్తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కి విక్రయించే దిశగా చర్చలు జరుపుతోంది. పశ్చిమాసియాలో న
Russian oil : ఒకపక్క రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఇండియా ఏమాత్రం వెనుకాడటం లేదు. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ నెలలో రష్యా నుంచి ఇండియా చమురు దిగుమతులు 39 శాతం పెరిగాయి.
పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిన దేశాల జాబితాలో యూఏఈ కూడా చేరింది. 15 ఏండ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వాడకంపై నిషేధం విధించింది. దీంతో 15 ఏండ్లలోపు పిల్లలు ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్�
Road Accidents | దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస
UAE | సామాజిక మాధ్యమాలు పిల్లలపై దుష్ప్రభావం చూపుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా (Social Media) కట్టడికి పలు దేశాలు కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో అరబ్ దేశం యూఏఈ (UAE) కూ�
Drone strike | పశ్చిమాసియా (West Asia) లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా యూఏఈ (UAE) లోని బరాకా (Barakah) అణు విద్యుత్ కేంద్రం (Nuclear Power Plant) సమీపంలో డ్రోన్ దాడి (Drone strike) జరిగింది. ఇది ఇరాన్ చర్యేనని భావిస్తున్నారు. ఈ దాడి కారణంగా ప్లాంట్ ప్ర�
PM Modi : యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అబుదాబి చేరుకున్నారు. మోదీకి యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.
UAE | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని (Israel Prime Minister) బెంజామిన్ నెతన్యాహు (Benjamin Nethanyahu) బుధవారం రహస్యంగా యూఏఈలో పర్యటించినట్లు వచ్చిన వార్తలు చర్చనీయాంశమయ్యాయి. అయితే ఈ వార్తలను యునైటెడ్ అరబ్
హొర్మూజ్ జలసంధి మళ్లీ రణరంగంగా మారింది. ఈ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడం’.. అగ్గి రాజేసింది.
PM Modi : యూఏఈలోని ఫ్యుజైరా ఆయిల్ హబ్పై ఇరాన్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
ఒపెక్ అనేది చమురు ఎగుమతి చేసే దేశాల సమాఖ్య మాత్రమే కాదు; అది ప్రపంచ చమురు ధరలను ప్రభావితం చేసే కీలక వ్యవస్థ. 1960లో స్థాపించిన ఈ సమాఖ్యలో కాలక్రమేణా సభ్యత్వ మార్పులు చోటుచేసుకున్నాయి.
UAE : ఒక పక్క ప్రపంచాన్ని చమురు సంక్షోభం వేధిస్తున్న వేళ యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు ఉత్పత్తి దేశాల గ్రూపులైన ఒపెక్, ఒపెక్ + నుంచి వైదొలగుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.