Shahzadi Khan | నాలుగు నెలల చిన్నారి హత్య కేసులో ఉత్తరప్రదేశ్కు చెందిన షహజాది ఖాన్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో మరణశిక్షను అమలు చేశారు. దీంతో ఆమె జీవించి లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఎ) స్పష్టం చేసింది
సౌదీ అరేమియా, యూఏఈలో నర్సు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. కనీసం రెండేండ్ల క్లినికల్ అనుభవం ఉన్న రిజిస్టర్డ్ నర్సులు ఈ ఉద్�
Champions Trophy | ఛాంపియన్స్ ట్రోఫీ దాదాపు దాదాపు మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. చివరి సారిగా 2017లో జరిగిన ఐసీసీ ఈవెంట్ను పాకిస్థాన్ గెలుచుకున్నది. పాకిస్థాన్తో పాటు ఆతిథ్యం ఇవ్వన�
Champions Trophy 2025 | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్నది. ఈ మెగా ఈవెంట్కు పాక్ ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ ఐసీసీ ఈవెంట్కు భారత్ జట్టును పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. టీమిండియాను పాక�
Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనున్నది. ఇప్పటికే ఐసీసీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
UAE Ban | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. పాక్ పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ పౌరులు, యూఏఈకి వెళ్లేందుకు వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Under -19 Asia Cup : ఈ ఏడాది ఆఖర్లో క్రికెట్ మ్యాచ్ల సందడి మొదలుకానుంది. ఇప్పటికే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారుకాగా.. అండర్ -19 ఆసియా కప్లు కూడా అదే సమయంలో జరుగనున్నాయి.
భారత్కు అత్యధికంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల్లో చైనాయే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో చైనా నుంచి భారత్కు జరిగిన దిగుమతుల విలువ ఏకంగ�
ఐసీసీ ఈవెంట్స్లో పాకిస్థాన్పై ఘనమైన రికార్డు కలిగిన భారత మహిళల క్రికెట్ జట్టు.. దాయాదుల పోరులో మరోసారి పైచేయి సాధించింది. యూఏఈలో జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ను ఓటమితో మొదలుపెట్టిన హర్మన్ప్రీత్ కౌ
T20 World Cup 2024 : వరల్డ్ కప్ తొలి రెండు మ్యాచుల్లో బౌలర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కానీ ఫీల్డింగ్లో మాత్రం నాలుగు దేశాల క్రికెటర్లు పేలవ ప్రదర్శన కనబరిచారు. ప్రతి క్యాచ్ ఫలితాన్ని నిర్ణ�
T20 World Cup 2024 : మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్(Newzealand Cricket) స్క్వాడ్ను ప్రకటించింది. యూఏఈ వేదికగా అక్టోబర్ 3న మొదలయ్యే ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.