Elon Musk: ట్విట్టర్ మళ్లీ పుంజుకుంటోందని ఎలన్ మస్క్ తెలిపారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బాధాకరంగానే ఆ సంస్థను సొంతం చేసుకున్నట్లు చెప్పారు. కంపెనీలో ఒడిదిడుకులు ఉన్నట�
ట్విట్టర్పై ఆ సంస్థ మాజీ ఉద్యోగులు రూ.8 కోట్ల దావా వేశారు. చట్టపరంగా తమకు రావాల్సిన డబ్బులను చెల్లించాలని ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, మరో ఇద్దరు మాజీ ఉద్యోగులు కోరారు.
Twitter | ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ (microblogging platform) ట్విట్టర్ (Twitter)ను హస్తగతం చేసుకున్న తర్వాత ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ట్విట్టర్ పేరులోని ‘W’ అ�
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ఇటీవల జన్మదినోత్సవాన్ని జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
కేవలం రాజకీయాల కోసమే ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా (Telangana) అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని డిమాండ్ చేశారు.
ట్విట్టర్లో సామాన్యుడు చేసిన ఫిర్యాదుకు మంత్రి కేటీఆర్ స్పందించారు. సమస్యను పరిష్కరించాలని మంత్రి ఎమ్మెల్యేను ఆదేశించడంతో ఆయన అరగంటలో సమస్యను పరిష్కరించగా స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
ట్విట్టర్ లోగోను మార్చేశారు ఎలాన్ మస్క్. పక్షిని తొలగించి డోజీ బొమ్మను పెట్టారు. జపాన్కు చెందిన షిబా ఇను అనే జాతి కుక్కనే డోజీ అంటారు. దీని పేరు మీద డోజీకాయిన్ అనే క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. గతంలో ఈ క
Twitter Logo | ట్విట్టర్ అంటే అందరికీ గుర్తొచ్చేది.. బ్లూకలర్లో ఉండే బుల్లిపిట్ట! నీలిరంగులో ఉండే ఆ పిట్ట బొమ్మ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఇకపై మీకు ట్విట్టర్లో ఆ బ్లూ బర్డ్ ( Blue Bird ) క�
తెలుగు వెండితెర ఇప్పుడు తెలంగాణ యాస, భాషల పరిమళాలతో గుభాళిస్తున్నది. తరాలుగా అవహేళనలు ఎదుర్కొన్న చోటే తనదైన అస్తిత్వ పతాకాన్ని ఎగరేస్తూ సాంస్కృతిక పునరుజ్జీవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది.
Elon Musk | ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ సీఈవో (Twitter CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) రికార్డు సృష్టించారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ (microblogging site) ట్విట్టర్ (Twitter)లో అత్యధికమంది ఫాలోవర్లు (Followers) కలిగిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు
కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సామాన్యులకు అచ్చే దిన్ బదులు సచ్చే దిన్ దాపురించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర పన్న