Meta-Twitter | ఎలన్ మస్క్ సారధ్యంలోని ట్విట్టర్ కు పోటీగా మెటా మరో యాప్ తేనున్నది. వచ్చే నెలాఖరులోగా ఇన్ స్టా వేదికగా ఆ యాప్ అందుబాటులోకి రానున్నదని సమాచారం.
ఒప్పందాన్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ తమ డాటాను వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ ట్విట్టర్ ఆ కంపెనీకి లేఖ రాసింది. ట్విట్టర్ అధిపతి ఎలాన్మస్క్ వ్యక్తిగత న్యాయవాది అలెక్స్ స్పైరో ఈ మేరకు మైక్రోసాఫ్ట్
ట్విట్టర్కు కొత్త సీఈవో రానున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఆరు వారాల్లోగా ఆ వ్యక్తి సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. అయితే ఆ వ్యక్తి పేరును ప్రకటించలేదు. కాకపోతే సీఈవోగా వచ్చేది మహి�
Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (Twitter) సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. తన స్థానంలో నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను (CEO) ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఆరు వారాల్లో కొత్త సీఈవో బ
ట్విట్టర్ వినియోగదారులకు శుభవార్త. అతి త్వరలోనే మీరు ట్విట్టర్ అకౌంట్ నుంచి వీడియో, వాయిస్ కాల్స్ చేయవచ్చు. ఈ సదుపాయాలను తీసుకురానున్నట్టు ట్విట్టర్ సీఈవో మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ను ఉన్నత �
ఎలాన్ మస్క్ ఎప్పుడు ఏది చేసినా సంచలనమే. ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఎన్నో సంచలనాలకు మస్క్ కేంద్రబిందువుగా మారారు. నేపథ్యంలోనే మరోసారి సంచలన ప్రకటన చేశారు.
Sivakarthikeyan | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శివకార్తికేయన్ (Sivakarthikeyan) షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఇంతకీ అదేంటనుకుంటున్నారా..?
ANI-Twitter | సోషల్ మీడియా దిగ్గజం టిట్టర్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే దేశంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల బ్లూటిక్ను తొలగించి విమర్శల పాలైంది. సెలబ్రిటీల అకౌంట్స్ను గుర్తించేందుకు ఉప�
Twitter Blue Tick:సెలబ్రిటీలు వెరిఫైడ్ బ్లూ టిక్ కోల్పోయారు. ఆ జాబితాలో షారూక్, అమితాబ్, ఆలియా, సీఎం యోగి, రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ, కోహ్లీ, రోహిత్లు ఉన్నారు.
ట్విట్టర్కు పోటీగా వచ్చిన దేశీయ సోషల్మీడియా కంపెనీ ‘కూ’ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. సిబ్బందిలో 30 శాతం మందిని తొలగిస్తున్నామని వెల్లడించింది. కొన్ని నెలలుగా నిధుల సమీకరణలో కంపెనీ చేసిన ప
భారతదేశంలోనే అతి పెద్ద అక్వేరియాన్ని హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని ఉన్న కొత్వాల్గూడలో నిర్మిస్తున్నట్టు మున్సిపల్శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. పనులు చురుగ్గా సాగుతున్నాయని సోమవార