Elon Musk: స్థానిక ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తామని మస్క్ అన్నారు. తమ వద్ద ఎటువంటి ఆప్షన్ లేదని, స్థానిక ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తామని ఆయన అన్నారు. దేశం ఏదైనా.. స్థానిక చట్టాలను గౌరవిస్తూ �
ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎస్యూల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టిందని ఆది
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
Twitter | ప్రశ్నిస్తే.. పని పడతా..! విమర్శిస్తే.. మూసేయిస్తా..!! ప్రతిపక్ష పార్టీలైనా.. హక్కుల కార్యకర్తలైనా.. ప్రపంచ స్థాయి మీడియా సంస్థలైనా.. సోషల్ మీడియా వేదికలైనా.. బీజేపీ సర్కారు తీరిదే! బీబీసీపై ఇటీవల వేధింపులక�
Rakesh Tikait:ఫేస్బుక్, ట్విట్టర్లలో రైతు ఉద్యమం గురించి ఎక్కువ ప్రచారం జరగలేదన్నారు. ఆశించిన స్థాయిలో సమాచార వ్యాప్తి జరగలేదన్నారు. సర్కార్ తమ స్థాయిలో రైతు ఉద్యమాన్ని అడ్డుకున్నట్లు టిక�
వ్యవసాయ రంగంలో వృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, కొవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకొంటున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనికి డిమాండ్ తగ్గిందని కేంద్రం ఈ ఏడాది జనవరి 31న పార్లమెంట
AJ Brown | సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కంపెనీ కంటెంట్ మోడరేసన్ పాలసీ హెడ్ ఎల్లా ఇర్విన్ రాజీనామా ప్రకటించారు. తాజాగా మరో ఉన్నత అధికారి సైతం కంపెనీని వీడుతున్న�
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. రెజ్లర్ల ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని �
ప్రధాని మోదీ విద్యార్హతను ప్రస్తావిస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యంగ్యంగా రాసిన కవితను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Meta-Twitter | ఎలన్ మస్క్ సారధ్యంలోని ట్విట్టర్ కు పోటీగా మెటా మరో యాప్ తేనున్నది. వచ్చే నెలాఖరులోగా ఇన్ స్టా వేదికగా ఆ యాప్ అందుబాటులోకి రానున్నదని సమాచారం.
ఒప్పందాన్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ తమ డాటాను వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ ట్విట్టర్ ఆ కంపెనీకి లేఖ రాసింది. ట్విట్టర్ అధిపతి ఎలాన్మస్క్ వ్యక్తిగత న్యాయవాది అలెక్స్ స్పైరో ఈ మేరకు మైక్రోసాఫ్ట్