మణిపూర్ సీఎంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బీరేన్ సింగ్.. ఆ రాష్ట్రంలోని కుకీ వర్గం ప్రజలను అవహేళన చేస్తూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం బీరేన్ సింగ్ రాజీనామా చేస్తార�
అగ్ర హీరో రామ్చరణ్-ఉపాసన దంపతులకు ఇటీవలే పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ఉపాసన పండంటి పాపాయికి జన్మ నిచ్చింది. ఈ చిన్నారికి ‘క్లీంకార కొణిదెల’ అని పేరు పెట్టినట్లు అగ్ర నటుడు చిరంజీవి ట్విట్టర్ ద�
ట్విట్టర్ తన యూజర్ల కోసం రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖంగా రచయితల కోసం టెక్ట్స్ ఫార్మాటింగ్ ఎక్స్పీరియన్స్ను మరింత విస్తరించేందుకు ఒక్కో ట్వీట్ గరిష్ఠ అక్షరాల పరిమితిన
Elon Musk: స్థానిక ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తామని మస్క్ అన్నారు. తమ వద్ద ఎటువంటి ఆప్షన్ లేదని, స్థానిక ప్రభుత్వ చట్టాలను గౌరవిస్తామని ఆయన అన్నారు. దేశం ఏదైనా.. స్థానిక చట్టాలను గౌరవిస్తూ �
ప్రభుత్వ రంగ సంస్థలను(పీఎస్యూ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. పీఎస్యూల్లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టిందని ఆది
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
Twitter | ప్రశ్నిస్తే.. పని పడతా..! విమర్శిస్తే.. మూసేయిస్తా..!! ప్రతిపక్ష పార్టీలైనా.. హక్కుల కార్యకర్తలైనా.. ప్రపంచ స్థాయి మీడియా సంస్థలైనా.. సోషల్ మీడియా వేదికలైనా.. బీజేపీ సర్కారు తీరిదే! బీబీసీపై ఇటీవల వేధింపులక�
Rakesh Tikait:ఫేస్బుక్, ట్విట్టర్లలో రైతు ఉద్యమం గురించి ఎక్కువ ప్రచారం జరగలేదన్నారు. ఆశించిన స్థాయిలో సమాచార వ్యాప్తి జరగలేదన్నారు. సర్కార్ తమ స్థాయిలో రైతు ఉద్యమాన్ని అడ్డుకున్నట్లు టిక�
వ్యవసాయ రంగంలో వృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, కొవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకొంటున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనికి డిమాండ్ తగ్గిందని కేంద్రం ఈ ఏడాది జనవరి 31న పార్లమెంట
AJ Brown | సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కంపెనీ కంటెంట్ మోడరేసన్ పాలసీ హెడ్ ఎల్లా ఇర్విన్ రాజీనామా ప్రకటించారు. తాజాగా మరో ఉన్నత అధికారి సైతం కంపెనీని వీడుతున్న�
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్భూషణ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. రెజ్లర్ల ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని �
ప్రధాని మోదీ విద్యార్హతను ప్రస్తావిస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యంగ్యంగా రాసిన కవితను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.