ట్విట్టర్లో ఇటీవల ప్రవేశపెట్టిన పెయిడ్ బ్లూ చెక్మార్క్ పద్ధతిని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోనూ అమలు చేయాలని మెటా భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ‘ట్విట్టర్ బ్లూ’ పేరుతో పెయిడ్ వెరిఫికేషన్ను �
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారులు బుధవారం రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో ఈ తనిఖీలు జరిగాయి.
ట్విట్టర్ కొత్త సీఈవోను పరిచయం చేశారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తన పెంపుడు కుక్క ఫోల్కీని ట్విట్టర్ సీఈవో సీట్లో కూర్చోబెట్టిన మస్క్.. సీఈవో అని రాసి ఉన్న టీ షర్ట్ను తొడిగాడు. మస్క్ చేసిన ఈ పనికి నె�
టీం ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడట. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో
ట్విట్టర్ను దివాలా నుంచి రక్షించడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని ఆ సంస్థ సీఈవో, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలు చాలా కఠినంగా గడిచాయని వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ను బుధవారం ప్రారంభించిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆ స్కూల్ను అక్కడి వసతులు చూసి మురిసిపోయారు.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను టేకోవర్ చేసిన బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రస్తుతం ఐదు కంపెనీలను నడుపుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. తాను రోజంతా పనిచేస్తానని మస్క్ ఇటీవలి ట్వీట్స్లో
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటూ మోటివేషనల్ వీడియోలను నెట్టింట షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన యువ నావికురాలు ప్రీతి కొంగర స్టోరీని ట్విట్టర్ వేదిక�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్
పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు నెలకొన్న నేపథ్యంలో చేసిన వివాదాస్పద ట్వీట్లతో 2021 మేలో కంగనారనౌత్ అకౌంట్ (Twitter) నిలిపేశారు. దీంతో కంగనా ఇన్ స్టాగ్రామ్ నుంచి కూడా బయటకు వచ్చేసింది.
Twitter Office | ప్రముఖ మైక్రో బ్లాంగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ కారణంగా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. యూకే, అమెరికాలోని ట్విట్టర్ కార్యాలయాలకు అద్దె చెల్లించడంలో ప్రపంచ కుబేరుడు విఫలమయ
BBC Documentary on PM Modi: మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. దీంతో ఆ డాక్యుమెంటరీని షేర్ చేయరాదు అని ఇవాళ కేంద్రం.. సోషల్ నెట్వర్క్ సైట్లకు ఆదేశాలు జారీ చేసింది. ట్విట్టర్, యూట్యూబ్లో ఇక ఆ డాక�