రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ టు పీజీ క్యాంపస్ను బుధవారం ప్రారంభించిన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆ స్కూల్ను అక్కడి వసతులు చూసి మురిసిపోయారు.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను టేకోవర్ చేసిన బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రస్తుతం ఐదు కంపెనీలను నడుపుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. తాను రోజంతా పనిచేస్తానని మస్క్ ఇటీవలి ట్వీట్స్లో
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటూ మోటివేషనల్ వీడియోలను నెట్టింట షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన యువ నావికురాలు ప్రీతి కొంగర స్టోరీని ట్విట్టర్ వేదిక�
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఉన్న నిషేధాన్ని ప్రముఖ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎత్తివేశాయి. 2021లో యూఎస్ క్యాపిటల్పై జరిగిన దాడి తర్వాత ఆయనను బ్యాన్
పశ్చిమబెంగాల్ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు నెలకొన్న నేపథ్యంలో చేసిన వివాదాస్పద ట్వీట్లతో 2021 మేలో కంగనారనౌత్ అకౌంట్ (Twitter) నిలిపేశారు. దీంతో కంగనా ఇన్ స్టాగ్రామ్ నుంచి కూడా బయటకు వచ్చేసింది.
Twitter Office | ప్రముఖ మైక్రో బ్లాంగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ కారణంగా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. యూకే, అమెరికాలోని ట్విట్టర్ కార్యాలయాలకు అద్దె చెల్లించడంలో ప్రపంచ కుబేరుడు విఫలమయ
BBC Documentary on PM Modi: మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. దీంతో ఆ డాక్యుమెంటరీని షేర్ చేయరాదు అని ఇవాళ కేంద్రం.. సోషల్ నెట్వర్క్ సైట్లకు ఆదేశాలు జారీ చేసింది. ట్విట్టర్, యూట్యూబ్లో ఇక ఆ డాక�
దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాటర్ హాషిమ్ ఆమ్లా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్న 39 ఏండ్ల ఆమ్లా.. 2019లోనే అంతర్జాతీయ క్రికెట�
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. అయితే, జీవితంలో నెలకొన్న వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ �
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో గత ఏడాది అమెజాన్, ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ సహా పలు టెక్ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేశాయి.