టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకుంటే 75శాతం మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలపై మైక్రోబ్లాగింగ్ సైట్ ఉద్యోగులు మండిపడ్డారు. భారీ తొలగింపులు తొందరపాటు చర్య అని ఆగ్రహం వ్యక
కొందరు యువకులు పంపిన ట్విట్టర్ పోస్టుకు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ వెంటనే స్పందించారు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రేగుల గ్రామానికి చెందిన బల్ల రాజు(28) ఈ నె
Karan Johar | కరణ్ జోహార్ పరిచయం అక్కర్లేని పేరు. ఆయన బాలీవుడ్ బడా దర్శక నిర్మాతల్లో ఒకరు. అలాగే ఎక్కువగా ట్రోలింగ్కు గురవుతున్న బాలీవుడ్ సెలబ్రిటీల్లో కరణ్ ఒకరు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత కీలక నిర్ణయ�
ఆధునిక జీవితంలో మనిషి నిత్యం ఒత్తిడితో చిత్తవుతున్నాడు. ఒత్తిడిని వీడి సంతోషంతో ఉంటే ఆరోగ్యం సహా మెరుగైన జీవితం సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్న మాట.
Shiv Sena | మహారాష్ట్రకు చెందిన పొలిటికల్ పార్టీ శివసేనకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన ఈ పార్టీ సభ్యుల్లో ఎవరూ కూడా పార్టీ గుర్తయిన విల్లు-బాణం వాడకూడదని తేల్చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కొనుగోలుపై బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం. ఇంతకుముందు ప్రతిపాదించినట్టుగా షేర్కు 54.20 డాలర్ల చొప్పున కొనుగోలు చేసేందుకు ఆయన సిద్ధమైనట్టు విశ�
గత ఏడాది ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన సందర్భంగా అనేక ఖాతాలను పూర్తిగా స్తంభింపజేయమని కేంద్రం ఆదేశించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కర్ణాటక హైకోర్టుకు నివేదించింద
Bear on Slide | ఎలుగు బంటులు ప్రమాదకరమైన జంతువులే కానీ.. అవి చేసే పనులు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తాయి. ఇలాంటిదే ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ట్విట్టర్ సంస్థలో భారత ప్రభుత్వం ఓ ఏజెంట్ను (గూఢచారిని) నియమించిందని ఆ కంపెనీ భద్రతా విభాగ మాజీ సీఈవో, విజిల్బ్లోయర్ పీటర్ మడ్గే జాట్కో వెల్లడించాడు.