సీఎం కేసీఆర్ నూతనంగా మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వడంతో రాష్ట్రం లో వైద్యవిద్య మరోస్థాయికి చేరుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రూ. 1,479 కోట్లతో 8 జిల్లాల్లో మెడికల్ క�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పొట్టి ప్రపంచకప్లో సత్తాచాటడమే తన ముందున్న లక్ష్యమని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. వెస్టిండీస్తో తొలి టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన క�
సాయికుమార్ (Sai Kumar) నట వారసత్వాన్ని కొనసాగించేందుకు సిల్వర్ స్క్రీన్పై ప్రేమ కావాలి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడ
తెలంగాణపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నెటిజన్లు తూర్పారబట్టారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, వేలాది ట్వీట్స్, మీమ్స్తో ప్రధాని మోదీని నిలదీశారు. గత ఎనిమిదేండ్లుగా
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉండే బడా వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఆయన ఎప్పుడు ఎలాంటి వీడియో షేర్ చేసినా అది నెటిజన్లను అబ్బురపరుస్తూనే ఉంటుంది. తా
దేశంలో అత్యధిక మంది ఆహారంగా తీసుకొనే పాలు, పెరుగు, బియ్యంపై జీఎస్టీని పెంచడంపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీఎస్టీ ఎందుకు పెంచారో.. సమాధానం ఏమైనా ఉన్నదా? మోదీ జీ అని ప
హైదరాబాద్: ఇటీవల విరాట్ కోహ్లీ సరైన ఫామ్లో లేని విషయం తెలిసిందే. భారీ స్కోర్లు చేయలేకపోతున్న కోహ్లీ ఆటతీరు అతని అభిమానుల్ని కలిచివేస్తోంది. ఇక బడా ప్లేయర్లు కూడా కోహ్లీ ఏం చేస్తే బాగుంటుందో
ఫోన్ల సంస్థ వ్యాఖ్యలపై వివాదం! ట్విట్టర్లో హోరెత్తిన #డియర్నథింగ్ న్యూఢిల్లీ, జూలై 13: ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సొంతంగా ప్రారంభించిన నథింగ్ స్మార్ట్ఫోన్ �
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన ట్వీట్లతో అలరించే బిజినెస్మేన్ ఆనంద్ మహీంద్రా. ఆయన తాజాగా టీమిండియాపై చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత జట్టు అద్భుతంగా రాణించిన
రాజకీయ నాయకులపై ఆర్థిక నేరాలు మోపి, వారిని బలవంతంగా బీజేపీలో చేర్చుకోవడాన్ని ఎద్దేవా చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో ప్రదర్శించిన వాషింగ్ పౌడర్ నిర్మా క్లిప్పింగ్ పలువురి దృష�