ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ఈ కారణంగానే పూణేకు చెందిన ప్రణయ్ పాథోలేతో ఆయనకు స్నేహం ఏర్పడింది. ప్రణయ్ చేసిన ఒక ట్వీట్కు మస్క్ రిప్లై ఇచ్చాడు. అప
నెట్టింట ఆసక్తికర విషయాలు పంచుకుంటూ.. నెటిజన్లకు స్ఫూర్తినిచ్చే వారిలో బిజినెస్మేన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆయన.. ఎప్పుడెప్పుడు కొత్త పోస్ట్ పెడతారా? అని ఎదురుచూసే �
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్, పెద్ద సంఖ్యలో లైక్స్ రాబడుతుంటాయి. ఇక మూగజీవాలకు సంబంధించిన వీడియోలూ క్షణాల్లోనే వైరల్గా మారుతున్నాయి.
మంచిపని చేసేందుకు, చేసే వారికి సహకరించేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వరదల సమయంలో జంతువులను రక్షించేందుకు ఆఫ్రోడ్ వాహనం �
సీఎం కేసీఆర్ నూతనంగా మరో 8 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుమతివ్వడంతో రాష్ట్రం లో వైద్యవిద్య మరోస్థాయికి చేరుకొన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రూ. 1,479 కోట్లతో 8 జిల్లాల్లో మెడికల్ క�
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: పొట్టి ప్రపంచకప్లో సత్తాచాటడమే తన ముందున్న లక్ష్యమని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. వెస్టిండీస్తో తొలి టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన క�
సాయికుమార్ (Sai Kumar) నట వారసత్వాన్ని కొనసాగించేందుకు సిల్వర్ స్క్రీన్పై ప్రేమ కావాలి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్ (Aadi Sai Kumar). హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడ
తెలంగాణపై మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను నెటిజన్లు తూర్పారబట్టారు. సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రశ్నలు, వేలాది ట్వీట్స్, మీమ్స్తో ప్రధాని మోదీని నిలదీశారు. గత ఎనిమిదేండ్లుగా