ఏకంగా సాంస్కృతిక శాఖ నుంచే ఆహ్వానం హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది. సెప్టెంబర్ 17న తాము చేసే కార్యక్రమ�
ట్విట్టర్లో రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధికారిక అకౌంట్ రాష్ట్రంలోనే టాప్గా నిలిచింది. 20,200 మంది ఫాలోవర్స్తో తొలిస్థానం సాధించింది. ప్రతి వెయ్యి మంది జనాభా ప్రాతిపదికన సెప్టెంబర్ మొదటి వారంల�
నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో భారత్లో కొత్తగా 45 వేల ఖాతాలను బ్యాన్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. వీటన్నింటినీ కూడా జులై నెలలోనే నిషేధించినట్లు తెలిపింది. ఇలా నిషేధించిన ఖాతాల్లో 42,825 ఖాతాలు చిన్న�
మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి కేంద్ర మంత్రి మాండవీయకు కేటీఆర్ దీటైన రిైప్లె హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో రాష్ర్టానికి కేంద్రం శూన్యహస్తమే ఇచ్చిందని ఐటీ శాఖ మంత్రి కే తారక
ప్రజాబలం లేదని తెలిసి 115 ట్వీట్లతో టూల్ కిట్ తయారీ ‘జేపీ నడ్డా ఇన్ ఓరుగల్లు’ హ్యాష్ట్యాగ్తో ట్రెండింగ్కు యత్నం స్వయంగా ట్విట్టర్లో అప్లోడ్ చేసిన బీజేపీ కిరాయి కార్యకర్తలు హైదరాబాద్, ఆగస్టు 27 (�
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ఈ కారణంగానే పూణేకు చెందిన ప్రణయ్ పాథోలేతో ఆయనకు స్నేహం ఏర్పడింది. ప్రణయ్ చేసిన ఒక ట్వీట్కు మస్క్ రిప్లై ఇచ్చాడు. అప
నెట్టింట ఆసక్తికర విషయాలు పంచుకుంటూ.. నెటిజన్లకు స్ఫూర్తినిచ్చే వారిలో బిజినెస్మేన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆయన.. ఎప్పుడెప్పుడు కొత్త పోస్ట్ పెడతారా? అని ఎదురుచూసే �
సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలు ఏవైనా ఇలా పోస్ట్ చేయగానే లక్షల్లో వ్యూస్, పెద్ద సంఖ్యలో లైక్స్ రాబడుతుంటాయి. ఇక మూగజీవాలకు సంబంధించిన వీడియోలూ క్షణాల్లోనే వైరల్గా మారుతున్నాయి.
మంచిపని చేసేందుకు, చేసే వారికి సహకరించేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వరదల సమయంలో జంతువులను రక్షించేందుకు ఆఫ్రోడ్ వాహనం �