Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్. ట్విట్టర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప
bluesky | ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న సామాజిక మాధ్యమాల్లో ట్విట్టర్ ఒకటి. ఇటీవల ఇది ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విట్టర్ తరహాలో సోషల్
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇక ఉద్యోగుల కోతపై దృష్టిసారించారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగించాలో జాబితా
Rahul gandhi| ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ను (Twitter) హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. ట్విట్టర్ను తన చ�
Donald Trump | ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ను(Twitter) హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో ఈ మైక్రో బ్లాగింగ్ సంస్థను తన చేతుల్లోకి తీసుకున్నారు. దీనిపై అమెరికా మా�
స్టార్ హీరో మహేష్ బాబు సోషల్ మీడియాలో మరో మైలురాయిని చేరుకున్నారు. ట్విట్టర్లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 13 మిలియన్లకు చేరింది. దక్షిణాది తారల్లో మరెవరికీ ఇంతమంది ఫాలోవర్స్ లేరు. ఈ ఫీట్ సాధించిన తొలి సౌత
యువ నాయిక వర్ష బొల్లమ్మ పెళ్లి వార్తలు గత కొద్దిరోజులుగా సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఓ బడా నిర్మాత కుమారుడిని ఆమె పెళ్లాడబోతున్నదంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది వర�
Elon Musk-Twitter | ఇక ట్విట్టర్లో సినిమాలు చూడొచ్చు. వీడియో గేమ్స్ ఆడొచ్చు. మానవత్వ వేదికగా రూపొందించడానికే ట్విట్టర్ను కొన్నానని మస్క్ ట్వీట్ చేశారు.
Elon Musk|ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ను(Twitter) హస్తగతం చేసుకున్నారు. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఆయన ఓ ఆసక్�
Elon Musk|ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ను(Twitter) హస్తగతం చేసుకున్నారు. 44 బిలియన్ యూఎస్ డాలర్లతో తన చేతిలోకి తీసుకున్నారు. మన కరెన్సీలో ఈ మొత్తం ఒప్పందం విలువ సుమారు రూ.3.37 లక్షల కోట్లు. ఈ ఒప్పందం తర్వాత 20
Elon Musk | ఆరు నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు బ్రేక్పడింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను.. అపర కుబేరుడైన టెస్లా సీఈవో ఎలన్ మస్క్ హస్తగతం చేసుకున్నారు.
ట్విట్టర్ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగులను భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ప్రచారం జరుగుతున్నట్టుగా 75 శాతం ఉద్యోగులను తాను తొలగించబోనని పేర్కొన్నారు.