కాంగ్రెస్ పార్టీలో రగిలిన కుంపటిపై రాష్ట్ర క్యాబినెట్ పోస్టుమార్టం చేసినట్టు తెలిసింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయాన్ని ‘కాంగ్రెస్లో కుంపటి’ శీర్షికతో ‘నమస్తే తెలంగా�
ఏడాది కాలం తర్వాత తొలి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తన ప్రసంగాన్ని మెల్లమెల్లగా మొదలు పెట్టి ప్రభుత్వ బాధ్యతలను గుర్తు చేశారు. సుతి
‘రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అందుకు ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభలే నిదర్శనం. ప్రభుత్వంపై రైతులు, ప్రజలు పోరాటానికి స�
ఉమ్మడిపాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, మరోవైపు తెలంగాణ రైతాంగం డిమాండ్లు, సాంకేతిక సమస్యల నేపథ్యంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాల్సి వచ్చిందని తెలంగాణ జల
మాజీ మంత్రి హరీశ్రావు నిర్వహించిన ప్రెస్మీట్తో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హుటాహుటిన ముగ్గురు మంత్రులు కలెక్టర్లతో రేషన్కార్డుల జారీపై సమీక్షించడమే కాకుండా అప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త మార్గదర్శ
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణ మంత్రిగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబితే అర�
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో మంచుకొండ ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం డ�
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం దారుణంగా పడిపోయింది. నెలవారీ నిర్వహణ కూడా భారంగానే నడుస్తున్నది. ఇదే సమయంలో ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. సచివాలయం, ప్రభుత్వ కార్యా�
రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. పూర్తి పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నది. తమ వారికో న్యాయం.. మిగతా వారి కో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
ఇరిగేషన్ శాఖపై ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఎవరికి వారుగా సమీక్షలు నిర్వహిస్తూ పరస్పర విరుద్ధమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
రాష్ట్రంలోనే ఆదర్శ నగరంగా ఖమ్మాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం 46వ డివిజన్ సారథిగర్లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.కోటితో చేపట్టిన స్మార్ట్ వాటర్ డ్రె�
తమ సమస్యలు పరిష్కరించే వరకు ధాన్యం దించుకునే ప్రసక్తే లేదని మిల్లర్లు తేల్చి చెప్పినట్టుగా సమాచారం. ధాన్యం కొనుగోలు సమస్యలపై ప్రభుత్వం మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వర�
స్వరాష్ట్రం ఏర్పడే నాటికి మన తెలంగాణ అనేక సమస్యలకు నిలయం. తెలంగాణలోని పది జిల్లాల్లో హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచడమే అందుకు ఉదాహరణ. అ�
సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో నూతన మార్కెట్ కమిటీ ప్రమా�