రాష్ట్ర ప్రభుత్వ పాలనా కేంద్రమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం సచివాలయంలోని తన చాంబర్లో ‘కాంగ్రెస�
ఖమ్మం జిల్లా నుంచి ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 6న సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిస�
మరో రెండు గంటల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపా మరో 11 మంది మంత్రులుగా (Cabinet Ministers) ప్రమాణం చేస్తారు. ఈ మేరకు గవర్నర్ తమిళసైకి మంత్రుల జాబితాను పంపించారు.
సెంబ్లీలో అడుగుపెట్టనున్న సీనియర్లలో బాన్సువాడ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాస్రెడ్డి (74), బోధన్ నుంచి విజయం సాధించిన పీ సుదర్శన్రెడ్డి (74) అందరికంటే ముం దున్నారు.
Tummala | మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కుమారుడు తుమ్మల యుగంధర్ తనను చంపే కుట్రలు చేస్తున్నారని విశ్రాంత పోలీస్ అధికారి సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.
ఎన్నెన్నో మాటలు చెబుతున్న కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.. అతను ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజ�
ఖమ్మం ప్రజలకు కంటి ముందు బీఆర్ఎస్ అభ్యర్థి, ఇంటి ముందు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కన్పిస్తుండగా వేరే పార్టీల అవసరం లేనేలేదని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. �
బెదిరింపులతో ప్రజల మనసు ఎన్నటికీ గెలువలేరని బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు ధైర్యముంటే మొదట ప్రజలకు ఏం చేశారో చెప్పాలని, ఆ తర్వాత గెలవాలని సూచించారు.
కాంగ్రెస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వెన్నుపోటుదారుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవ�
ఇకడ నేను మంత్రిగా ఉండి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే.. ఎమ్మెల్యే పదవిలో కూడా లేని తుమ్మల ఇవన్నీ తాను ఎలా చేశాడో.. అర్ధం కావట్లేదని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ �
ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని �
ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కరటక దమనకులని పరోక్షంగా విమర్శించింది కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావునే. కేసీఆర్ ఈ సందర్భంగా చిన్నయసూ
కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా ముక్కు నేలకు రాసి క్షమాపణ చేప్తానని, ఆస్తులను ప్రజలకు పంచుతానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవ