కొత్తగూడెం నియోజకవర్గం పూర్తిగా సింగరేణి ప్రాంతమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా మాత్రమే ఎగరాలని పిలుపునిచ్చారు.
‘ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యానికి కొదువ లేదు. ఇక్కడి ప్రజలు విజ్ఞులు, ఎవరిని.. ఎందుకు.. గెలిపించుకోవాలో వారికి తెలుసు. ప్రజలు ఓటు వేసే సమయంలో అభ్యర్థుల గుణంతోపాటు గణం చూడాలి. అభ్యర్థితోపాటు అభ్యర్థి వెను�
CM KCR | ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలపై సీఎం కేసీఆర్ సైటైర్లు వేశారు. ఓ వ్యక్తికి పిలిచి మంత్రి ఇచ్చి జిల్లాను అప్పగిస్తే సాధించిన ఫలితం గుండుసున్నా అని.. ఆ ఇద్దరి పీడ ఖమ్మం జిల్లాకు వదిలిపోయి శ�
మతి భ్రమించే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో మేం ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందెవరో ఇక్కడి ప్రజలకు తెలుసునని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండో రోజైన శనివారమూ కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజు 14 నామినేషన్లు దాఖలయ్యాయి.
తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం, పాలేరు ప్రజలు వద్దు అని ఇంటికి పంపించినా.. ఇంకా ఏ మొహం పెట్టుకుని మళ్లీ ప్రజలకు పొర్లు దండాలు పెడుతూ తిరుగుతున్నారో అర్ధం కావట్లేదని ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మం�
తుమ్మల నాగేశ్వరరావు కంటే రంగులు మార్చే ఊసరవెల్లి నయమని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం మమత ఆడిటోరియంలో జరిగిన బీఆర్ఎస్ యువజన కమిటీ ఆత్మీయ సమ్మేళనంల
అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం కదిలింది.. ఖమ్మం జిల్లాలోని కల్లూరు, భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందులో జరిగిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన సునామీలను తలపించాయి. సభల
అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం పోటెత్తింది.. బుధవారం ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజ�
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధికి, అహంకారానికి మధ్యే పోటీ జరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఇందులో ఎటువైపు నిలవాలో ఖమ్మం ప్రజలకు బాగా తెలుసున�
కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారని, అనేక పదవులు అలంకరించారని, ఇంత అనుభవంలో ఖమ్మం నగరానికి ఆయన చేసిన మేలు ఏమిటో ప్రజలకు వివరించాలని రాష�
కరోనా సమయంలో కానరాని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడొచ్చి ఖమ్మం ప్రజలపై కపట ప్రేమను చూపిస్తున్నారని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. మరి �
మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావని, ఆయనకంటే ఊసరవెల్లే నయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహ�
‘మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావు.. ఆయనకంటే ఊసరవెల్లే నయం.. సీఎం కేసీఆర్ దయతలిచి తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చారు.. లేకపోతే పదేళ్ల క్రితమే తుమ్మల రాజకీయ జీవితం ముగిసిపోయేద