ఖమ్మం ప్రజలకు కంటి ముందు బీఆర్ఎస్ అభ్యర్థి, ఇంటి ముందు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కన్పిస్తుండగా వేరే పార్టీల అవసరం లేనేలేదని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. �
బెదిరింపులతో ప్రజల మనసు ఎన్నటికీ గెలువలేరని బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు ధైర్యముంటే మొదట ప్రజలకు ఏం చేశారో చెప్పాలని, ఆ తర్వాత గెలవాలని సూచించారు.
కాంగ్రెస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు వెన్నుపోటుదారుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవ�
ఇకడ నేను మంత్రిగా ఉండి కేసీఆర్, కేటీఆర్ సహకారంతో ఖమ్మంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే.. ఎమ్మెల్యే పదవిలో కూడా లేని తుమ్మల ఇవన్నీ తాను ఎలా చేశాడో.. అర్ధం కావట్లేదని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ �
ఓటమి పాలవుతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆరోపించారు. ఖమ్మం నగరంలోని �
ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కరటక దమనకులని పరోక్షంగా విమర్శించింది కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావునే. కేసీఆర్ ఈ సందర్భంగా చిన్నయసూ
కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా ముక్కు నేలకు రాసి క్షమాపణ చేప్తానని, ఆస్తులను ప్రజలకు పంచుతానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవ
కొత్తగూడెం నియోజకవర్గం పూర్తిగా సింగరేణి ప్రాంతమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా మాత్రమే ఎగరాలని పిలుపునిచ్చారు.
‘ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యానికి కొదువ లేదు. ఇక్కడి ప్రజలు విజ్ఞులు, ఎవరిని.. ఎందుకు.. గెలిపించుకోవాలో వారికి తెలుసు. ప్రజలు ఓటు వేసే సమయంలో అభ్యర్థుల గుణంతోపాటు గణం చూడాలి. అభ్యర్థితోపాటు అభ్యర్థి వెను�
CM KCR | ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలపై సీఎం కేసీఆర్ సైటైర్లు వేశారు. ఓ వ్యక్తికి పిలిచి మంత్రి ఇచ్చి జిల్లాను అప్పగిస్తే సాధించిన ఫలితం గుండుసున్నా అని.. ఆ ఇద్దరి పీడ ఖమ్మం జిల్లాకు వదిలిపోయి శ�
మతి భ్రమించే కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో మేం ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందెవరో ఇక్కడి ప్రజలకు తెలుసునని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండో రోజైన శనివారమూ కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజు 14 నామినేషన్లు దాఖలయ్యాయి.
తుమ్మల నాగేశ్వరరావును ఖమ్మం, పాలేరు ప్రజలు వద్దు అని ఇంటికి పంపించినా.. ఇంకా ఏ మొహం పెట్టుకుని మళ్లీ ప్రజలకు పొర్లు దండాలు పెడుతూ తిరుగుతున్నారో అర్ధం కావట్లేదని ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మం�
తుమ్మల నాగేశ్వరరావు కంటే రంగులు మార్చే ఊసరవెల్లి నయమని మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. బుధవారం మమత ఆడిటోరియంలో జరిగిన బీఆర్ఎస్ యువజన కమిటీ ఆత్మీయ సమ్మేళనంల