అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం కదిలింది.. ఖమ్మం జిల్లాలోని కల్లూరు, భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందులో జరిగిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన సునామీలను తలపించాయి. సభల
అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం పోటెత్తింది.. బుధవారం ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజ�
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధికి, అహంకారానికి మధ్యే పోటీ జరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఇందులో ఎటువైపు నిలవాలో ఖమ్మం ప్రజలకు బాగా తెలుసున�
కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో ఉన్నారని, అనేక పదవులు అలంకరించారని, ఇంత అనుభవంలో ఖమ్మం నగరానికి ఆయన చేసిన మేలు ఏమిటో ప్రజలకు వివరించాలని రాష�
కరోనా సమయంలో కానరాని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడొచ్చి ఖమ్మం ప్రజలపై కపట ప్రేమను చూపిస్తున్నారని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. మరి �
మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావని, ఆయనకంటే ఊసరవెల్లే నయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహ�
‘మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావు.. ఆయనకంటే ఊసరవెల్లే నయం.. సీఎం కేసీఆర్ దయతలిచి తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చారు.. లేకపోతే పదేళ్ల క్రితమే తుమ్మల రాజకీయ జీవితం ముగిసిపోయేద
మూడు ఏడుపులు.. ఆరు పెడబొబ్బలు.. తొమ్మిది శాపనార్థాలు’ అన్నట్లుంది ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. టికెట్ కేటాయింపు ప్రక్రియ పార్టీకి తలకు మించిన భారంలా పరిణమించింది.
పాలేరు నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని నాడు ప్రకటించిన మాజీ తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఎవరికి.. ఏ పార్టీకి పాలేరుగా పనిచేస్తున్నారో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, �
“మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు మంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన రాజకీయ హత్యలు అన్నీ ఇన్నీ కావు. ఖమ్మంలో రౌడీయిజానికి తెరలేపారు. ఎంతోమంది రౌడీషీటర్లను కాపాడారు.
తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట నడిచి, పదవులు అనుభవించి వెన్నుపోటు పొడిచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ర�
ఖమ్మం రాజకీయాలు రంజుగా మారాయి. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు అంతర్గతంగా కుట్ర చేసిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడాయనకు చెక్ పెటేందుకు తుమ్మ�
బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం హైదరాబాద్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావుతో కలిసి తుమ్మల నివాసానికి వెళ్లారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఎన్టీఆర్ విగ్రహా�
ఖమ్మం జిల్లా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పెండింగ్ పనులను త్వరతిగతిన పూర్తి చేసి పార్కును స్థానికులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు �