సీఎం రేవంత్రెడ్డి కర్ర పెత్తనం పట్ల మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడించాలన్న సీఎం నిర్ణయం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు.
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్సిటీలోని స్మృతివనంలో ఆయన కుమారుడు సీహెచ్ కిరణ్ అంతిమ సంస్కరాలు నిర్వహించారు. అశ్రునయనాలతో ఆయనకు కుటుంబ సభ్యులు అం
వరి కొయ్యలు కాల్చే రైతులకు జరిమానా విధించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పలు అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతుకు పంటల బీమా ఉపయోగ
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కథ మళ్లీ మొదటికొచ్చింది. అభ్యర్థి ఎంపికపై జిల్లా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటం ఏఐసీసీకి తలనొప్పిగా మారింది. ఖమ్మం కాంగ్రెస్లో ముగ్గురు కీలక నేతల ఆధిపత్య ధోరణి మధ్య ఎ�
Climate Science | అమెరికా(America) క్లైమేట్ సైన్స్ కంపెనీ(Climate Science Company) ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) బుధవారం భేటీ అయ్యారు.
ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రజల నుంచి ఇలాంటి విజ్ఞప్తులే వస్తున్నాయని, శాసనసభలో చర్చించి విధివిధానాలు రూపొందిస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన ఖరారైందని కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. శుక్రవారం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఎస్పీ రోహిత్రాజు, జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన
రాష్ట్రంలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ల�
రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ కమిటీలను రద్దు చేసింది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న 123 మార్కెట్ కమిటీలు రద్దయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 197 మారెట్ కమిటీలకు త్వరలో న�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటను హార్టికల్చర్ హబ్గా మార్చడమే తన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయిల్పామ్ పరిశ్రమలో రూ.30 కోట్లతో బయోవిద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేస్త�
ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సత్సంకల్పంతోనే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని 54వ డ
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని, నిస్సహాయులకు సాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ప్రజా పాలన ద్వారా ప్రజలు ప్రభుత్వం వద్దకు రాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ, రెండు జిల్లాల ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘ప్రజాపాలన’ అమలుపై మంగళవారం ఖమ్మ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజ సంస్థలు, హౌజింగ్, ఓపెన్ ప్లాట్లు, విల్లాలు, అపార్టుమెంటు ప్రాజెక్టులను ఒకచోటకు చేర్చి క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ప్రాపర్ట�